In Medak district, a woman was brutally set on fire with petrol after being accused of witchcraft. Police urge awareness against superstitions and public cooperation.

మెదక్ జిల్లాలో పెట్రోల్ పోసి మహిళను తగలబెట్టిన ఘటన

మంత్రాలు చేస్తుందని ఓ మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక మహిళను కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు అన్న సమాచారం మాకు వచ్చిందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్రాల గ్రామానికి చెందిన ముత్తవ్వ…

Read More
During his visit to Nizamabad, TPCC President Mahesh Goud promised to strengthen the Congress party in Telangana, emphasizing his commitment to every party worker.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మహేష్ గౌడ్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు,టిపిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిజాంబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా రామాయంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ…

Read More
The 20th anniversary celebration in Naskal village featured a grand procession of the Goddess, highlighting unity and cultural festivities.

నస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గురువారం కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మండపం వరకు సింగిడి కేరళ బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహాదాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు…

Read More
Residents of Rangayampally village in Medak district are protesting against MS Agarwal Industries for water contamination causing health issues and crop damage.

రంగాయం పల్లి గ్రామంలో కలుషిత నీరు, గ్రామస్తుల ఆందోళన

మెదక్ జిల్లా మనోహర్ మండలంలోని రంగాయం పల్లి గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విడుదల చేసే నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ఈ కాలుష్యానికి దుర్గంధం వచ్చి గ్రామంలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న బోర్ల ద్వారా కలిసిత నీరు రావడం జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టి, కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాల కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయని…

Read More
In Nizamabad, the Ekalavya Jayanti was celebrated with pride by community members, highlighting the need for better recognition and employment opportunities for Ekalavya.

ఏకలవ్యుడి జయంతి సందర్భంగా సంఘం అభ్యుదయం

నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని మండల ఏకలవ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి కుల జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ, మా కుల దైవమైన ఏకలవ్యుడి జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. అయితే, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మా కులాన్ని చిన్న చూపే చూస్తున్నాయని వారు చెప్పారు. ఈ విధంగా, మా ఏకలవ్యులకు ఉపాధి లేకుండా పోతున్న పరిస్థితిని…

Read More
Pharmacists held a rally in Medak on World Pharmacist Day. Association leader Thodupunoori Raju emphasized unity and assured support for their needs.

మెదక్‌లో ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవ ర్యాలీ

మెదక్ పట్టణంలో బస్సు డిపో నుండి రాం దాస్ చౌరస్తా వరకు బుధవారం ఫార్మాసిస్ట్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నలుమూలల నుండి ఫార్మసిస్టులు పాల్గొన్నారు. 25 సెప్టెంబర్ ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఛాంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫార్మాసిస్టులు ఐక్యంగా ఉండాలని, వారి అవసరాలను తాను స్వల్ప కాలంలో తీర్చేందుకు…

Read More
Residents of Amsanpalli village in Medak district express concern over the deteriorating sanitation conditions and lack of government attention.

అంసాన్పల్లి గ్రామంలో పారిశుధ్యం పరిస్థితి దారుణం

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అంసాన్పల్లి తండా గ్రామంలో పారిశుధ్యం కీటకంలో పడిపోయింది. గ్రామస్థులు, పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తారో, వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీలో చెత్త పూరుకుపోయి, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామస్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. గ్రామస్థులు అనేక రోగాల బారిన పడుతున్నారు మరియు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు ఉన్నతాధికారుల శ్రద్ధను కోరుతున్నారు. మండల స్థాయి అధికారులు కూడా…

Read More