Padma Devender Reddy demanded immediate government action to purchase rain-damaged paddy and compensate farmers for the crop loss caused by unseasonal rains.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వర్షం కారణంగా నేలకొరిగిన పంటకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..! అకాల వర్షానికి తడిచి ముద్దైన…

Read More
A team of Central Service Officers visited Pragathi Dharmaram for four days to review government development and welfare schemes at the grassroots level.

ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీస్ ల అధికారుల పర్యటన

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీస్ ల అధికారులు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం పర్యటించారు. నాలుగు రోజులపాటు గ్రామంలో పర్యటించనున్న ఆరుగురు సభ్యుల బృందం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మొదటి రోజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను వారు పరిశీలించారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో మాట్లాడిన బృందం సభ్యులు ప్రభుత్వం నుండి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ…

Read More
Government launched paddy procurement centers under IKP to support farmers in Chinna Shankarampet. APD Lakshminarayana urged farmers to sell at these centers for fair prices.

రైతుల కోసం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఐకెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చిన్న శంకరంపేట మండల ఐకెపి ఎపిఎం లక్ష్మీనారాయణ అన్నారు. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఐకెపి ఎపిఎం లక్ష్మినారాయణ లు ప్రారంభించారు. అనంతరం ఏపీఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐకెపి ఆధ్వర్యంలో చిన్న శంకరంపేట మండలంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం…

Read More
Medak MLA M Rohith Reddy inaugurated paddy procurement centers in Nizampet. He emphasized supporting farmers with government-set prices and 500 bonus as promised.

నిజాంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

నిజాంపేట మండల పరిధిలోని బచ్చు రాజు పల్లి, రజక్ పల్లి వెంకటాపూర్ కె, కల్వకుంట గ్రామాలలో సొసైటీ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీని రైతులకు 500 బోనస్ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కొనుగోలు కేంద్రాల…

Read More
In Nizam Peta, local police and student federation members conducted an awareness program on superstitions

నిజాంపేటలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన

నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ శంకర హైస్కూల్ లో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సైటింఫిక్ స్టూడెంట్ పెడరేషన్ కమిటీ సభ్యుడు నరేష్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూఢనమ్మకాలు బాణామతి మంత్రాల నేపథ్యంలో అమాయకులను మోసం చేస్తున్న తీరును ప్రయోగాత్మకంగా ప్రదర్శన ద్వారా విద్యార్థులకు చూపించారు.సైన్స్ యుగంలో మూఢనమ్మకాలు నమ్మవద్దని ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని స్థానిక ఎస్సై…

Read More
Medak MLA Mainampally Rohith Rao inaugurated paddy purchase centers in Naskal Rampur, promising 500 bonus to farmers and urging them to sell directly to the government.

నస్కల్ రాంపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నిజాంపేట మండల కేంద్రంతోపాటు నస్కల్ రాంపూర్ గ్రామాలలో సొసైటీ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీని రైతులకు 500 బోనస్ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించాలన్నారు. అనంతరం రాంపూర్ గ్రామంలో…

Read More
In Narsampalli village, a 50-year-old man named Udita Srinivas drowned while retrieving fishing nets from a lake. Police are investigating the incident.

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉడుత శ్రీనివాస్ అనే 50 సంవత్సరాల వ్యక్తి చెరువులో చేపల వలలు తీయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉడుత శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం చేపలకు వలవేసి శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వలలు తీయడానికి వెళ్ళగా ఫిట్స్ రావడంతో వల చుట్టుకుని మృతి చెందన్నారు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం…

Read More