సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి నియోజకవర్గం లో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో 54 లక్షల ఈజీఎస్ నిధులతో 10 కాటిల్ షెడ్లు, 33 నర్సరీలు, 10 నాడపు కంపోస్ట్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నాడపు…

Read More
A man in Khammam slit his throat in despair after visiting his in-laws to bring back his wife, creating chaos at the hospital during treatment.

భార్య కోసం అత్తారింటికి వెళ్లిన అల్లుడు ఆత్మహత్యాయత్నం

భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన అల్లుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.రక్తస్రావం లో ఉన్న అల్లుడిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందకుండా అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించి వైద్య సిబ్బందికి చెమటలు పట్టించాడు.బంధువులు,హాస్పటల్ సిబ్బంది అతి కష్టంపై పట్టుకుని చికిత్స అందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఇమ్రాన్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఏడాదికితం ఇమ్రాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత భార్య…

Read More
MLA Matta Ragamayi inspected the government hospital in Sathupalli, raised concerns over food quality and staff behavior, and warned strict action.

మట్టా రాగమయి ఆసుపత్రి తనిఖీ, సిబ్బందికి హెచ్చరిక

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన డైట్ ఇవ్వకపోతే రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నించారు.అదేవిధంగా హాస్పటల్ కు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని…

Read More
Journalists in Vemsur conducted a silent protest demanding the suspension of a tehsildar for his rude behavior towards them, highlighting inaction by authorities.

తహశీల్దార్ పై చర్యల కోసం జర్నలిస్టుల దీక్ష

వేంసూరు మండల కేంద్రంలో జర్నలిస్టులు మౌనపోరాట దీక్షకు దిగారు. ఈ దీక్షలో వారు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్, జర్నలిస్టులను దుర్బాషలాడడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రంగా నిరసించారు. జర్నలిస్టుల పిర్యాదు చేసిన 3 రోజులు గడుస్తున్నా, పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనలో తీసుకున్న చర్యలేమిటని సంబంధిత అధికారులు వెల్లడించకపోవడం ప్రతిష్టకు చెడుగా భావించారు. తహశీల్దార్ ప్రవర్తనను నిరసిస్తూ జర్నలిస్టులు ఈ దీక్ష నిర్వహించారు. అసమర్థతకు గురైన వారు…

Read More
MLA Ragamayi Dayanand and district fisheries officials released 60 lakh fish seeds at Lankasar Project as a Diwali gift to fishermen, ensuring their issues will be addressed.

లంకసార్ ప్రాజెక్టులో 60 లక్షల చాప పిల్లలు విడుదల

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసార్ గ్రామంలోని లంకాసర్ ప్రాజెక్టులో mla రాగమయి దయానంద్ మరియు జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులతో కలిసి 60 లక్షల చాప పిల్లలను 100% రాయితీతో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి చాప పిల్లలను వదిలారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల కారణంగా చాప పిల్లల పంపకం లేట్ అయిందని ఇప్పుడు దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి కానుకగా మత్స్యకారులకు చాప పిల్లలను అందించారు అనంతరం ఎమ్మెల్యే మత్స్యకారుల సమస్యలను అడిగి…

Read More
Journalists staged a relay hunger strike in front of the Vemsur Tahsildar office protesting the misconduct of Tahsildar Raju, who threatened and mistreated them.

తహసిల్దార్ దురుసు ప్రవర్తనపై జర్నలిస్టుల నిరసన

ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రిలే నిరహార దీక్షలు దిగారు. వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు…

Read More
In Sathupally, hundreds of liters of diesel were stolen from trucks parked on the highway, raising concerns among drivers and local truck owners.

సత్తుపల్లి లో డీజిల్ దొంగతనం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నడి రోడ్డుపై నడి పట్టణంలో పెట్టిన లారీల నుంచి వందల లీటర్ల డీజిల్ దొంగతనం జరిగింది. ఈ ఘటనతో అటు బాధిత డ్రైవర్లను, ఇటు స్థానిక లారీ ఓనర్స్ ను కలవరపెడుతుంది. గత రాత్రి వైజాగ్ నుంచి, హైదరాబాద్ వైపు వెళుతున్న మూడు లారీలు, సత్తుపల్లి జెవిఆర్ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో హైవే పక్కకు ఆపి నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపించారు. ఆయిల్ ట్యాంకర్ల క్యాప్…

Read More