Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamమట్టా రాగమయి ఆసుపత్రి తనిఖీ, సిబ్బందికి హెచ్చరిక

మట్టా రాగమయి ఆసుపత్రి తనిఖీ, సిబ్బందికి హెచ్చరిక

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన డైట్ ఇవ్వకపోతే రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నించారు.అదేవిధంగా హాస్పటల్ కు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతకుముందు ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు.ఆరోగ్య మిత్ర సిబ్బంది విధులకు హాజరు కాకుండా తప్పుడు సంతకాలు పెడుతున్నట్లు గుర్తించి వారిని మందలించారు..

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp