కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ గణేష్ నిమజ్జన శోభయాత్ర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున గేట్లను ఏర్పాటు చేసి, రెండు క్రేన్లతో నిమజ్జన నిర్వహిస్తున్నారు.

గణేష్ నిమజ్జన కోసం భారీ బందోబస్తు

బందోబస్తు: కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ గణేష్ నిమజ్జన శోభయాత్ర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌకర్యం: పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు శోభయాత్రను వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు, అందరికీ మంచి వీక్షణం కోసం భారీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సురక్షా చర్యలు: అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసులు, మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది కలిసి నిమజ్జన నిర్వహణలో భాగంగా పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్ణయం: నిమజ్జన సమయంలో గణేష్లను…

Read More
కామారెడ్డి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యులు, తెలంగాణ తల్లి విగ్రహం కోసం పాలభిషేకం నిర్వహించారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో బిఆర్ఎస్ నిరసన

నిరసన: కామారెడ్డి పట్టణం నిజాంసాగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తల్లి విగ్రహం కోసం పాలభిషేకం నిర్వహించింది. వ్యతిరేకత: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు: బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కెసిఅర్ ఆధ్వర్యంలో ఏర్పడిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విమర్శ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ…

Read More
కామారెడ్డిలో వినాయక నిమజ్జన శోభాయాత్ర రెండు రోజుల పాటు అట్టహాసంగా జరగనుంది. టేక్రియాల్ చెరువులో 450కి పైగా విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. రోడ్ల మరమ్మతులు, బందోబస్తు ఏర్పాటు పూర్తి చేశారు.

కామారెడ్డిలో అట్టహాసంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

అట్టహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లాకేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది. పురపాలక , పోలీసు , రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీద ప్రియా మాట్లాడుతూ: కామారెడ్డి జిల్లాకేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్డు ,…

Read More
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ శివారులో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు కిందపడి ఆత్మహత్య

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ శివారులో రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గొలుపర్తి గ్రామానికి చెందిన శివరాములు అని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఎస్ఐ తావు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న…

Read More
కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వామీజీ మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్ 'లింగమర్మం'లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలను వ్యతిరేకించారు. ధ్యాన మందిరం ప్రకటించిన సూత్రాలు హిందూ మనోభావాలను దెబ్బతీస్తాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

హిందూ దేవుళ్ల అవమానం… మహాదేవ్ స్వామీజీ కీలక వ్యాఖ్యలు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ, బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఉద్బవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందని చెప్పారు. మూడేళ్ల క్రితం తీసిన షార్ట్ ఫిల్మ్ ‘లింగమర్మం’ లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. శివలింగాన్ని అవమానించడం తప్పు అని, తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ శివ…

Read More
కామారెడ్డిలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

కామారెడ్డిలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

కామారెడ్డి జిల్లా చైర్మన్ VRR వరప్రసాద్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా సెక్షన్ జడ్జి వరప్రసాద్ ప్రసంగించారు. కమ్యూనిటీ సమస్యలు, ఫ్యామిలీ లేదా సివిల్ సమస్యలు పరిష్కరించడానికి మెడిటేషన్ సెంటర్ కీలకమని వరప్రసాద్ తెలిపారు. సెంటర్ ప్రారంభం కమ్యూనిటీకి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సెంటర్ స్థాపనకు సహకరించిన మహమ్మద్ ఖలీల్ హుల్ల, షేక్ అలీమోద్దీన్, లతీఫ్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్స్ సమర్థంగా పనిచేసి సామాజిక సమస్యలను…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డిసింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన…

Read More