At Sri Saraswati International School, the World Heart Day was celebrated, emphasizing the importance of heart health and lifestyle choices for students and their families.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని…

Read More
ABVP demands justice for the family of a deceased student from Akshara Concept School, urging an inquiry into the school's management and communication failures.

అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి మృతి

జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ హాస్టల్లో ఉన్న యశ్వంత్ (5) అనే విద్యార్థి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు, అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యార్థి మృతికి కారణమైన పరిస్థితులపై సరిహద్దుల పరిశీలన జరిపి, యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్…

Read More
ఖమ్మం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన మెగా వాహన తనిఖీలలో 500+ వాహనాలు, 16 DD కేసులు నమోదు అయ్యాయి. అక్రమ ట్రాన్స్పోర్ట్‌కు కఠిన నిఘా.

ట్రాఫిక్ తనిఖీలలో సవాలు… అక్రమాలపై కఠిన చర్యలు…

జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారి పై భారీ వాహన తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం ద్వారా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 04 గంటల నుంచి 06 గంటల వరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 76 బస్సులు, 256 గూడ్స్ వాహనాలు, 168 లారీలు, 171 కార్లు, 134 ఆటోలు, 365…

Read More

అల్లంపూర్‌ వినాయక నిమజ్జనం…. భద్రతా ఏర్పాట్లలో జిల్లా అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంబీచుపల్లి కృష్ణా నది తీరం లో అధికారులు చేప్రతి సంవత్సరం వివిధ జిల్లాల నుండి భారీగా ఏటా నిర్వహించే వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ ఏడి, హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ స్థానిక మండల రెవెన్యూ సిబ్బంది ఎస్ ఐ ఆధ్వర్యంలోబారికల్లు నిర్మించి, తక్షణ సహాయ చర్యల కోసం అగ్నిమాపక వాహనం, అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ సిబ్బంది రెండు…

Read More