Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు
తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ప్రభుత్వం మొత్తం “32 మంది IPS” అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విభాగాల్లో ఉన్న పలువురు అధికారులకు కొత్త బాధ్యతలను అప్పగించింది. ALSO READ:Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం ఇదిగో వివరాలు:నార్కొటిక్ ఎస్పీగా పద్మ నియమితులయ్యారు. సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే టాస్క్ ఫోర్స్…
