BRS candidate Maganti Sunitha Gopinath casting her vote in Jubilee Hills election

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కు వినియోగం

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్  ఈరోజు తన ఓటు హక్కును వినియోగించారు. ఎల్లారెడ్డి గూడా ప్రాంతంలోని  శ్రీకృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్–290 వద్ద ఆమె ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసిన సునీత గోపీనాథ్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని, అందరూ తప్పక ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె…

Read More
హైదరాబాద్ విజయవాడ హైవేపై మంటల్లో కాలి బూడిదైన విహారీ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్–విజయవాడ హైవేపై బస్సులో మంటలు – డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగం నుండి పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్…

Read More

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా…

Read More
Youth gang attacks private bus under ganja influence in Hyderabad

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది. మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. also read:Palnadu Bus Accident:…

Read More
కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశం దృశ్యం

తెలంగాణ జానపద కళాకారులతో కవిత సమావేశం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు లక్షా 50 వేల మంది కళాకారులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 5,500 మందికి పెన్షన్ ఇవ్వగలదని కవిత వివరించారు. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని ఆమె…

Read More
లండన్‌ నుంచి హైదరాబాద్‌ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టులో ఆందోళన

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అలజడి.. బాంబ్ స్క్వాడ్ సోదాలు

లండన్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. ల్యాండింగ్ అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని, ప్రయాణికులను సురక్షితంగా విమానం నుండి దింపించారు. తరువాత బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రతి సీటు, లగేజ్ సెక్షన్, కార్గో ఏరియా…

Read More
KCR జయ జయ హే తెలంగాణ కవి అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి 

KCR: జయ జయ హే తెలంగాణ కవి అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి 

ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలుపుతూ, తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక విప్లవానికి అందెశ్రీ కవిత్వం అమోఘమైన ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన కవిగా ఆయన సాహిత్యం చిరస్థాయిగా నిలుస్తుందని కేసీఆర్…

Read More