ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు త్వరలో
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.
బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామంలో ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామం ఎంపిక చేయడంతో సర్వే నిర్వహించారు గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆర్డీవో రమాదేవి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అనంతరం జిల్లా…
చిల్కానగర్ డివిజన్లోని కళ్యాణ్పురి మెయిన్ రోడ్డు టర్నింగ్ పాయింట్ హోటల్ నుండి టీచర్స్ కాలనీ వరకు 1.5 కిలోమీటర్ల పొడవు సిఆర్ఎంపి సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇది 2 కోట్ల 90 లక్షల వ్యయంతో జరుగుతుంది. ఈ రోడ్డు ప్రజలకు కట్టుబడి, ప్రయాణాన్ని సులభతరం చేయడం లక్ష్యం. అదేవిధంగా, చిల్కానగర్ గవర్నమెంట్ స్కూల్ పక్కన పాండు వీధిలో మరియు మస్జిద్ వీధిలో కొత్త…
ఆదిలాబాద్ జిల్లా, ఇచ్ఛోడ మండలంలోని ముఖ్ర కె గ్రామంలో రైతులు విన్నూత్నమైన విధానంలో సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. వారు తమ పట్టా పాస్ బుక్లతో సెల్ఫీ తీసుకొని, రూ.2 లక్షలకు పైగా ఉన్న బకాయిలను చెల్లించామంటూ సీఎం కార్యాలయానికి వీడియోలను పంపించారు. ఈ సందర్భంగా, వారు తమ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఈ వినూత్నమైన ఆందోళన పంటలపై ఉన్న రుణభారం తొలగించేందుకు ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తోంది. రైతులు మాట్లాడుతూ, “మేము చెల్లించిన…
ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి, ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ SUV (ఈవీఎక్స్) ను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది. ధర రూ.25 లక్షల వరకు ఉండనుంది. ఈవీ కార్లకు చార్జింగ్ వసతులు కల్పించడం కీలక సమస్యగా మారుతుండగా, మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 25 వేల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. మారుతి సుజుకి 5,100 పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నప్పటికీ, పెట్రోల్ బంకుల వద్ద ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు చమురు…
ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యాపిల్ అభిమానులను ఊరిస్తోంది. 256జీబీ మోడల్ ధర భారత్లో రూ. 5 వేల డిస్కౌంట్ పోను రూ. 1,44,900 అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,39,900కే సొంతం చేసుకోవచ్చు. భారత్లో కంటే దుబాయ్లో ఐఫోన్ చాలా చవగ్గా లభిస్తుంది. గతంలో ఐఫోన్ విడుదలైన వెంటనే ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్లి కొనుక్కొనేవారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చేమో చూద్దాం. దుబాయ్లో ఐఫోన్ 16…