కిషన్ రెడ్డిపై రేవంత్ ఆరోపణలు: రాజాసింగ్ కౌంటర్
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకి సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో విమర్శలు చేయడం కాదని, ధైర్యం ఉంటే ఇక్కడే అడగొచ్చుగా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు, నిధులకు కిషన్ రెడ్డి…
