చెన్నమనేని రమేశ్కు హైకోర్టులో షాక్
తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై సంచలన తీర్పు వెలువరించింది. ఆయన భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరసత్వం కలిగిన వ్యక్తినని స్పష్టంగా తెలిపింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందేందుకు చెన్నమనేని రమేశ్ ప్రయత్నించారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 15 ఏళ్లుగా ఆయన ప్రభుత్వ శాఖలతో పాటు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించారని…
