Trump's bold decisions as US president are shaking global markets, causing Indian stock market to face losses.

అమెరికా నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేస్తున్నారు. ప్రత్యేకంగా, వివిధ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ పెట్టిన సుంకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొల్పుతున్నాయి. ఈ కారణంగా, భారత స్టాక్ మార్కెట్ కూడా గత కొన్నిరోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ మార్పులు ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి. దీనితో, భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి….

Read More
Govinda suffered a severe injury in a gun mishap at his Mumbai residence and is currently undergoing treatment in the ICU. Fans are deeply concerned.

ఘోర ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ గోవింద

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ఈరోజు ఉదయం జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడ్డారు. తన నివాసంలో రివాల్వర్ శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు కాలుకి తూటా తగిలింది. ఈ ఘటన ఉదయం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. తూటా గోవింద మోకాలి వద్ద తగలడంతో తీవ్ర గాయమైంది. ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. గోవింద మేనేజర్ ప్రకారం, గోవింద కోల్‌కతా వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాల్పు జరిగింది. రివాల్వర్ చేతుల్లోనుంచి కింద పడడంతో ఈ ఘటన జరిగింది….

Read More
ట్రంప్, మోదీ భేటీ అంచనాలు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ట్రంప్ "అద్భుతమైన వ్యక్తి"గా అభివర్ణించారు.

ట్రంప్-మోదీ భేటీ… అమెరికా పర్యటనలో ప్రధాని…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ట్రంప్ మిషిగాన్‌లో ప్రజల ముందే ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా-భారత్ వాణిజ్యంపై చర్చిస్తూ, ట్రంప్ మోదీని “అద్భుతమైన వ్యక్తి”గా అభివర్ణించారు.ఇద్దరు నేతలు ఎక్కడ కలుస్తారన్నది ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, భేటీపై ఆసక్తి పెరుగుతోంది.ట్రంప్ మాట్లాడుతూ, భారత-అమెరికా సంబంధాలను మెరుగుపరచడంపై తన దృష్టి ఉందని చెప్పారు. మోదీతో భేటీ జరగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది….

Read More

హర్యానాలో దారుణం: 12వ తరగతి విద్యార్థిని కాల్చి హత్య

హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో…

Read More

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More

హైదరాబాద్‌లో గర్భాశయ క్యాన్సర్ఫై అవగాహన వాక్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మోంటీ ప్రొడక్షన్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ACP పూర్ణచందర్రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభించి ఐమాక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఐమాక్స్ లొ మాక్ డాన్స్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి పూర్ణచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ మొంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సమాజంలోని మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే విధంగా ఈ వాక్…

Read More