Scene of the car bomb explosion near Red Fort in Delhi

Delhi Red Fort blast:వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు( Delhi Red Fort blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌(CCTV FOOTAGE)లో ఓ హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, అగ్నిగోళం ఎగిసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ దాడి వెనుక జైష్-ఏ-మహ్మద్,…

Read More
Flooded Indian village after a severe cyclone showing the impact of natural disasters.

India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి!

పకృతి పగబట్టడం(CLIMATE DISASTER) అంటే ఇదేనేమో అనిపిస్తుంది.గత మూడు దశాబ్దాల్లో భారత్‌పై ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రంగా పడిందని తాజా నివేదిక చెబుతోంది. 1995 నుంచి 2024 వరకు తుఫాన్లు, వరదలు, హీట్‌వేవ్స్ వంటి 430 ప్రధాన ప్రకృతి విపత్తులు సంభవించి, సుమారు 80వేల మంది ప్రాణాలు కోల్పోయారని ‘జర్మన్వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI) వెల్లడించింది. ఈ విపత్తుల ప్రభావంతో 130 కోట్ల మంది జీవితాలు నేరుగా లేదా పరోక్షంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అదనంగా, ఈ…

Read More
Voters standing in line during Bihar Assembly Elections 2025

Bihar Elections Polling Record:70 ఏళ్ల తర్వాత రికార్డు ఓటింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్(Bihar Elections) మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో రికార్డు స్థాయిలో “68.79 శాతం ఓటింగ్”నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ వెల్లడించారు. ఇంకా కొన్ని కేంద్రాల సమాచారం రావాల్సి ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండు దశల్లో కలిపి “66.90 శాతం పోలింగ్” నమోదైందని, ఇది గత ఎన్నికల కంటే “9.6 శాతం అధికం” అని వివరించారు. 1951-52…

Read More
Wreckage of Turkiye military cargo plane after crash in Georgia

Turkiye military plane crash:జార్జియాలో విషాదం..కుప్పకూలిన తుర్కియే సైనిక విమానం

తుర్కియేకి(Turkiye military plane crash) చెందిన సైనిక కార్గో విమానం తూర్పు జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 20 మంది మరణించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, “అజర్‌బైజాన్ నుంచి బయలుదేరిన మా సీ–130 సైనిక కార్గో విమానం జార్జియా–అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదకర విమాన…

Read More
భారత్‌లో నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల విలీనం ప్రణాళిక

భారత్‌లో ఇకపై నాలుగు ప్రధాన బ్యాంకులే.. ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం

భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి పెద్ద మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ విలీనం 2.0 (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, దేశంలో కేవలం నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఈ విలీనాల ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ వ్యవస్థను…

Read More
Defence Minister Rajnath Singh reacts to Red Fort car blast in Delhi

ఎర్రకోట పేలుడు ఘటనపై రాజ్నాథ్ సింగ్ స్పందన – నిందితులకు కఠిన శిక్షలు తప్పవు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. భద్రతా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “ఇలాంటి చర్యలు దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు. ఎవ్వరూ చట్టానికి అతీతులు…

Read More
Police encounter operation at Chhattisgarh-Maharashtra border in Bijapur district

ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ 

ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌.బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు, నక్సలైట్ల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. నేషనల్‌ పార్క్‌ పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాల్పులు మోత మోగించాయి. ఈ ఘటనలో పలువురు నక్సలైట్లు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. భద్రతా దళాలు ఒక ప్రముఖ నక్సలైట్‌ నాయకుడిని చుట్టుముట్టినట్లు సమాచారం. బీజాపూర్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర యాదవ్‌ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. బీజాపూర్‌–గడ్చిరోలీ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన తెలిపారు….

Read More