Former Chief Minister Y.S. Jagan Mohan Reddy responded to the tragic incident involving a student in Badvel, highlighting increasing violence against women.

దస్తగిరి అమ్మ ఘటనపై జగన్ స్పందన

బద్వేల్ నియోజకవర్గ గోపవరం మండలంలోని దస్తగిరి అమ్మ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై విగ్నేష్ పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్కి చేరుకోవడంతో, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆర్డీవో చేత ఐదు లక్షల చెక్కును అందించడం జరిగింది. ముఖ్యంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించిన…

Read More
Authorities seized 12 sacks of illegal ration rice in Proddatur, Kadapa district, thanks to a tip-off by journalists. Police and revenue officials took action.

ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చలవిడిగా అక్రమ రేషన్ బియ్యం అక్రమ దారి మల్లి అక్రమార్కుల పాలిట ఆపన్న హస్తంగా తయారైంది. ప్రతినెల కోట్లలో ప్రొద్దుటూరు నుండి ఆక్రమ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందంటే నమ్మగలరా పలువురు అక్రమార్కుల పాలిట ప్రధాన ఆదాయ వనరు ఏదేచ్ఛగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి మూటలుగా మార్చి లారీలలో రాష్ట్రాలు దాటిస్తున్న వైనం తాజాగా ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ నందు ఇంటిలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు…

Read More
Kadapa MP YS Avinash Reddy visited the family of a student murdered in Badvel, expressing condolences and urging the government to improve safety measures for women.

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విద్యార్థిని హత్యపై స్పందన

కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతల భరోసా.వైయస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు మాటల్లో చెప్పలేని అమానుషం ఇది 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరిగితే…

Read More
Conflict erupts in Jammalamadugu as MLA Adi Narayana's followers clash with Bhupesh's group over a newly opened liquor shop, leading to tense situations.

జమ్మలమడుగులో కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణ

కడప జిల్లా జమ్మలమడుగులో తన్నుకుంటున్న కూటమి నేతలు బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య కుమ్ములాట భూపేష్ వర్గీయులకు బ్రాందీ షాప్ దక్కడంతో జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు రెండు రోజులుగా బ్రాందీ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఆదినారాయణ అనుచరులు బ్రాందీ షాపును ప్రారంభించిన భూపేష్ అనుచరులు బ్రాందీ షాప్ ప్రారంభించడంతో భూపేష్ అనుచరులపై దాడికి దిగిన ఎమ్మెల్యే ఆది అనుచరులు ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళలతో కలిసి దాడికి యత్నం దీంతో ఇరువర్గాల…

Read More
Kadapa District Collector Shivasankar Loteti announced a holiday for all schools and colleges on October 16, 2024, due to heavy rainfall caused by a cyclone.

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు

కడప జిల్లాలో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యం లో, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి 16-10-2024 (బుధవారం) సెలవు ప్రకటించారు. అందులో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, మరియు అన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ సెలవు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకోబడింది. గత కొన్ని రోజులుగా కడప జిల్లాలో వర్షాలు నిరంతరం పడుతుండగా, పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. విద్యార్థులు…

Read More
A tragic accident occurred on Badwel Siddavatam Road involving a bike and an auto. The negligence of R&B officials has raised concerns about road safety.

బద్వేల్ సిద్ధవటం రోడ్డు వద్ద పాల ఆటో ప్రమాదం

బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో ప్రమాదం జరిగిన సంఘటనలో 25 సంవత్సరాల చౌటూరి రవి మరణించారు. వారు కూలి పనులు ముగించుకొని, బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రవి భార్యకు స్వల్ప గాయాలు వచ్చాయి, కానీ ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్థానికులు తెలిపారు, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు గుంతలమయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో…

Read More
Proddatur celebrates Dasara with a grand procession of the Goddess. Devotees unite, showcasing traditional performances, emphasizing harmony and devotion.

ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా…

Read More