Conflict erupts in Jammalamadugu as MLA Adi Narayana's followers clash with Bhupesh's group over a newly opened liquor shop, leading to tense situations.

జమ్మలమడుగులో కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణ

కడప జిల్లా జమ్మలమడుగులో తన్నుకుంటున్న కూటమి నేతలు బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య కుమ్ములాట భూపేష్ వర్గీయులకు బ్రాందీ షాప్ దక్కడంతో జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు రెండు రోజులుగా బ్రాందీ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఆదినారాయణ అనుచరులు బ్రాందీ షాపును ప్రారంభించిన భూపేష్ అనుచరులు బ్రాందీ షాప్ ప్రారంభించడంతో భూపేష్ అనుచరులపై దాడికి దిగిన ఎమ్మెల్యే ఆది అనుచరులు ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళలతో కలిసి దాడికి యత్నం దీంతో ఇరువర్గాల…

Read More
Kadapa District Collector Shivasankar Loteti announced a holiday for all schools and colleges on October 16, 2024, due to heavy rainfall caused by a cyclone.

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు

కడప జిల్లాలో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యం లో, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి 16-10-2024 (బుధవారం) సెలవు ప్రకటించారు. అందులో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, మరియు అన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ సెలవు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకోబడింది. గత కొన్ని రోజులుగా కడప జిల్లాలో వర్షాలు నిరంతరం పడుతుండగా, పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. విద్యార్థులు…

Read More
A tragic accident occurred on Badwel Siddavatam Road involving a bike and an auto. The negligence of R&B officials has raised concerns about road safety.

బద్వేల్ సిద్ధవటం రోడ్డు వద్ద పాల ఆటో ప్రమాదం

బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో ప్రమాదం జరిగిన సంఘటనలో 25 సంవత్సరాల చౌటూరి రవి మరణించారు. వారు కూలి పనులు ముగించుకొని, బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రవి భార్యకు స్వల్ప గాయాలు వచ్చాయి, కానీ ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్థానికులు తెలిపారు, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు గుంతలమయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో…

Read More
Proddatur celebrates Dasara with a grand procession of the Goddess. Devotees unite, showcasing traditional performances, emphasizing harmony and devotion.

ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా…

Read More
Villagers in Pidugupalle are distressed after seven stray dogs were poisoned by local shepherds. They urge the government to take strict action against the culprits.

పిడుగుపల్లె గ్రామంలో కుక్కల విషయంలో ప్రజల ఆవేదన

బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు మండల పిడుగుపల్ల గ్రామంలో గొర్రెల కాపరాధారులు అన్యాయంగా ఏడు కుక్కలు చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిడుగుపల్లె గ్రామ ప్రజలు పిడుగుపల్లి గ్రామం లో గొర్ల కాపరులు వీధి కుక్కలకు విషం కలిపిన కోడి కాళ్ళు పెట్టి 7 కుక్కలను చంపినారుఇలాంటి వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలనిపిడుగుపల్లె గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

Read More
Proddatur forest officials seized 12 bullock carts involved in illegal sand transport from forest lands, warning strict action against offenders.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు. ఫారెస్ట్ భూముల నుంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ఎడ్ల బండ్లు అటవీ శాఖ కార్యాలయానికి తరలింపు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుపు దాడి నిర్వహించామని వెల్లడి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించబమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. పక్కాగా రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు దాడి నిర్వహించిన అటవీశాఖ అధికారులు. 6 ఒంటెద్దు…

Read More
The DYFI Badvel town committee submitted a petition to the Municipal Commissioner regarding the increasing attacks by street dogs on residents, urging action to vaccinate and relocate the animals.

వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్

డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులలో వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని తెలిపారు. కుక్కల దాడులు ముఖ్యంగా విద్యార్థులపై జరుగుతున్నాయని, అందువల్ల వారు గాయపడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి, ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ సభ్యులు కోరారు. కుక్కలను పట్టి వాటికి టీకాలు వేసి, వాటిని మున్సిపాలిటీ అధికారులు తరలించాలని…

Read More