Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

-

Chat on WhatsApp

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా ప్రపంచ దేశాల నుండి ప్రొద్దుటూరు రావడం జరిగినది అందులో ముఖ్యంగా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరు పొందడమే కాకుండా ప్రత్యేకమైన అలంకరణతో డప్పులతో కేరళ నృత్యం అలాగే అఘోరాలు చేత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి వీక్షించేందుకు కుల మత భేదం అనే తేడా లేకుండా అందరు వీక్షించేందుకు పురవీధుల వెంబడి అమ్మవారి దర్శనం అందుకు భక్తి శ్రద్దలతో అమ్మవారికి కర్పూరం టెంకాయ సమర్పించడం జరుగుతుంది

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp