Hut dwellers from C. Kothapalli protested in front of the Badvel MR Office, demanding essential facilities like water and electricity. CPI leaders supported them, condemning the negligence by officials and promising continued agitation for the poor.

పేదల మౌలిక సౌకర్యాల కోసం సి కొత్తపల్లి గుడిసవాసుల ధర్నా

బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి గుడిసవాసులు నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హాజరై, ఇళ్ల స్థలాలు కోసం నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, గత పది నెలలుగా పేదలు అక్కడే ఉండిపోతున్నప్పటికీ, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని…

Read More
A retired Army officer, Sheikh Syed Hussain, appeals for justice after an attack and land dispute in Porumamilla, Kadapa district, requesting rightful access to his government-allocated land.

ప్రభుత్వ భూమి సమస్యపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి న్యాయం కోరుతున్నాడు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం గ్రామ నివాసి అయిన షేక్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… గత 26 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను దేశ సేవ చేసినందుకు ప్రభుత్వము నా సేవలు గుర్తించి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వేనెంబర్ 227/2 ఖాతా నెంబర్ 1809 లో 4 ఎకరాల 40 సెంట్లు భూమిని ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. మా భూమిని నేను చేసుకోనుచుంటే రంగసముద్ర పంచాయతీ ఇల్లా చెన్నారెడ్డి…

Read More
Former Chief Minister Jagan visited the family of the deceased student in Badvel, expressing condolences and condemning false propaganda surrounding the tragic incident.

మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన జగన్, మాట్లాడిన మాటలు బాధాకరం

బద్వేల్ లొ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం…. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిండుతున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది…. మృతురాలి కుటుంబానికి పది లక్షల చెక్కును అందించడం జరిగింది… అంతే కాకుండా బిజవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరుపున లక్ష, టిడిపి పొలిట్ బీరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయల బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది… ఒక మాజీ ముఖ్యమంత్రిగా…

Read More
Former Chief Minister Y.S. Jagan Mohan Reddy responded to the tragic incident involving a student in Badvel, highlighting increasing violence against women.

దస్తగిరి అమ్మ ఘటనపై జగన్ స్పందన

బద్వేల్ నియోజకవర్గ గోపవరం మండలంలోని దస్తగిరి అమ్మ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై విగ్నేష్ పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్కి చేరుకోవడంతో, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆర్డీవో చేత ఐదు లక్షల చెక్కును అందించడం జరిగింది. ముఖ్యంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించిన…

Read More
Kadapa MP YS Avinash Reddy visited the family of a student murdered in Badvel, expressing condolences and urging the government to improve safety measures for women.

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విద్యార్థిని హత్యపై స్పందన

కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతల భరోసా.వైయస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు మాటల్లో చెప్పలేని అమానుషం ఇది 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరిగితే…

Read More
A tragic accident occurred on Badwel Siddavatam Road involving a bike and an auto. The negligence of R&B officials has raised concerns about road safety.

బద్వేల్ సిద్ధవటం రోడ్డు వద్ద పాల ఆటో ప్రమాదం

బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో ప్రమాదం జరిగిన సంఘటనలో 25 సంవత్సరాల చౌటూరి రవి మరణించారు. వారు కూలి పనులు ముగించుకొని, బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రవి భార్యకు స్వల్ప గాయాలు వచ్చాయి, కానీ ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్థానికులు తెలిపారు, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు గుంతలమయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో…

Read More
Villagers in Pidugupalle are distressed after seven stray dogs were poisoned by local shepherds. They urge the government to take strict action against the culprits.

పిడుగుపల్లె గ్రామంలో కుక్కల విషయంలో ప్రజల ఆవేదన

బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు మండల పిడుగుపల్ల గ్రామంలో గొర్రెల కాపరాధారులు అన్యాయంగా ఏడు కుక్కలు చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిడుగుపల్లె గ్రామ ప్రజలు పిడుగుపల్లి గ్రామం లో గొర్ల కాపరులు వీధి కుక్కలకు విషం కలిపిన కోడి కాళ్ళు పెట్టి 7 కుక్కలను చంపినారుఇలాంటి వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలనిపిడుగుపల్లె గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

Read More