Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపిడుగుపల్లె గ్రామంలో కుక్కల విషయంలో ప్రజల ఆవేదన

పిడుగుపల్లె గ్రామంలో కుక్కల విషయంలో ప్రజల ఆవేదన

-

Chat on WhatsApp

బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు మండల పిడుగుపల్ల గ్రామంలో గొర్రెల కాపరాధారులు అన్యాయంగా ఏడు కుక్కలు చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిడుగుపల్లె గ్రామ ప్రజలు

పిడుగుపల్లి గ్రామం లో గొర్ల కాపరులు వీధి కుక్కలకు విషం కలిపిన కోడి కాళ్ళు పెట్టి 7 కుక్కలను చంపినారు
ఇలాంటి వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని
పిడుగుపల్లె గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp