
విశాఖలో శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఘనంగా
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో ప్రాచీన శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించి, భక్తుల సమక్షంలో మొట్టమొదటి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్త ఒమ్మి కుంచి బాబు, ఒమ్మి నాయుడు, బోండా జగన్, రాజాన పైడిరాజు, ఒమ్మి సత్యం, ఒమ్మి అప్పలరాజు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, సీఎంఆర్ అధినేత మాఊరి వెంకటరమణ, మెల్లి ముత్యాల…