Rapido rider in Vizag attacked, ₹48K looted via PhonePe. The incident sparks concern among gig workers; safety measures urgently needed.

విశాఖ ర్యాపిడో రైడర్ పై దాడి – 48వేలు మాయం

ఆక్సిజన్ టవర్ ఘటన మరవకముందే విశాఖలో మరో ఘటన కలకలం రేపింది. శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ర్యాపిడో బుక్ చేసిన మణికంఠ అనే వ్యక్తి, రైడ్ మధ్యలో బైక్ ఆపమని చెప్పి రైడర్‌ను బెదిరించాడు. కణితి స్మశాన వాటిక సమీపంలో బైక్ ఆగిన వెంటనే అతడు తన అసలైన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. విషయం సీరియస్ అవుతూ, రైడర్‌పై దాడి చేసి ఫోన్ పే ద్వారా ₹48,000 లు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పరారయ్యాడు. కష్టపడి పని…

Read More
Thousands of devotees gathered for the grand annual Kalyanotsavam of Sri Varaha Lakshmi Narasimha Swamy at Simhachalam, with festive fervor and devotion.

సింహాచలంలో వైభవంగా స్వామి వార్షిక కళ్యాణోత్సవం

విశాఖ జిల్లా సింహాచల పర్వతంపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కళ్యాణోత్సవానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తదితరులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథోత్సవ సమయంలో ఎవరికీ…

Read More
Leader Visakha National Theatre Festival to be held from March 27-29 at Kalabharati, promoting Telugu theatre on an international platform.

విశాఖలో మూడు రోజుల జాతీయ నాటకోత్సవాలు

విశాఖపట్నంలో అంతర్జాతీయ నాటక దినోత్సవాల సందర్భంగా “లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు-2025” మూడు రోజుల పాటు కళాభారతిలో జరగనున్నాయి. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటకాల పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 27న గుజరాత్ రచయిత అర్పిల్ దాగత్ దర్శకత్వంలో “ఐటెం” నాటకం, మార్చి 28న అరుణాచల్ ప్రదేశ్ రికెన్ న్జోముల్ దర్శకత్వంలో “ద సేల్ ఆఫ్ లైఫ్”, మార్చి…

Read More
YSRCP leaders protested against the removal of YSR’s name from Vizag Cricket Stadium, demanding its reinstatement.

వైజాగ్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ పేరుతొలగింపుపై వైసీపీ నిరసన

విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంకు వైఎస్ఆర్‌ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్‌ జిల్లా పేరును వైఎస్ఆర్‌ కడప జిల్లాగా మార్చి, తాడిగడప మున్సిపాలిటీ, విశాఖ క్రికెట్‌ స్టేడియం నుంచి వైఎస్ఆర్‌ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు విశాఖ మధురవాడ క్రికెట్‌ స్టేడియం వద్ద భారీగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్‌ విగ్రహం వద్ద చేరుకుని…

Read More
In Vizag, 120 women were scammed through chit fund and double dhamaka schemes. Victims seek justice from the police.

విశాఖలో చీటీ స్కీం మోసం, 120 మంది మహిళలు బాధితులు

విశాఖ జిల్లా కంచరపాలెం సూర్య నగర్ ఏరియాలో చీటీలు, డబల్ ధమాకా స్కీముల పేరిట పెద్ద మోసం జరిగింది. ఈ మోసానికి 120 మంది మహిళలు బలయ్యారు. ప్రధానంగా అద్దిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి, మరికొంతమంది మహిళలతో కలిసి లాటరీ స్కీములు నడిపారు. బాధితులు తమ డబ్బులు తిరిగి అందించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కీంలో చొక్కాకుల నాగేశ్వరరావు, భార్య చిన్న తల్లి ముఖ్య వ్యక్తులుగా వ్యవహరించారు. వీరికి బొజ్జ గంగాధర్, కృష్ణ (గాజువాక సీఎంఆర్ ఎదురుగా…

Read More
Pedagantyada SC School has only 38 students, and teachers urge more enrollments to sustain the institution.

విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఎస్సీ స్కూల్ భవిష్యత్ సంక్షోభం

పెదగంట్యాడ గ్రామంలోని 75వ వార్డు, దుర్గవానిపాలెం ఎంపీపీ ఎస్సీ స్కూల్ 1981లో గ్రామస్తుల పోరాటంతో స్థాపించబడింది. అప్పటి నుంచి రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తోంది. ఈ స్కూల్ మంచి క్రమశిక్షణతో, శుభ్రతతో, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, మినరల్ వాటర్ ప్లాంట్, శుభ్రమైన టాయిలెట్స్, ఆధునిక వంటగది, రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం లాంటి అన్ని హంగులు ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగి…

Read More
Workers protested demanding the withdrawal of the showcause notice to the Steel CITU Honorary President and the resolution of workers' issues.

స్టీల్ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కార్మికుల నిరసన

విశాఖ స్టీల్ యాజమాన్యం స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షుడు జె అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణమే ఉపసంహరించాల్సిందిగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎన్ రామారావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. “షోకాజ్ నోటీసు తక్షణమే ఉపసంహరించాలి”, “కార్మిక సమస్యలు పరిష్కరించాలి” అనే నినాదాలతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ రామారావు మాట్లాడుతూ, స్టీల్ పరిరక్షణ ఉద్యమాన్ని…

Read More