విశాఖ ర్యాపిడో రైడర్ పై దాడి – 48వేలు మాయం
ఆక్సిజన్ టవర్ ఘటన మరవకముందే విశాఖలో మరో ఘటన కలకలం రేపింది. శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ర్యాపిడో బుక్ చేసిన మణికంఠ అనే వ్యక్తి, రైడ్ మధ్యలో బైక్ ఆపమని చెప్పి రైడర్ను బెదిరించాడు. కణితి స్మశాన వాటిక సమీపంలో బైక్ ఆగిన వెంటనే అతడు తన అసలైన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. విషయం సీరియస్ అవుతూ, రైడర్పై దాడి చేసి ఫోన్ పే ద్వారా ₹48,000 లు ట్రాన్స్ఫర్ చేయించుకుని పరారయ్యాడు. కష్టపడి పని…
