Vanamali and CITIG organizations promote rooftop farming for vegetables and greens. Training sessions were conducted across various localities to enhance awareness and skills.

ఇంటి పైకప్పుపైన ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై ప్రచారం

ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి, సిటిజి సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మళ్ళా సరిత, అరవల అరుణ, జ్యోతి నాదెళ్ల ముగ్గురూ కలిసి గడిచిన పది రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, ఒన్ టౌన్, మద్దిలపాలెం, గాజువాక, ఎన్ఎడి, అక్కయ్య పాలెం, ఎండాడ, కుర్మన్న పాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి…

Read More
Telugu Shakti president B.V. Ram files a complaint against S.N. Pal for land irregularities under Sharada Peetham, demanding investigation and acquisition of government land.

ఎస్.ఎన్.పాల్ అక్రమాలపై తెలుగు శక్తి ఫిర్యాదు

హిందూ వాదినని శారదా పీఠాధిపతిని అంటూ ప్రజలను మోసం చేస్తూ స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో చలామణి అవుతున్న ఎస్.ఎన్.పాల్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పేర్కొంటున్నారు. ఇదే అంశమై సోమవారం.. జిల్లా కలెక్టర్ ఎన్.హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. శారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శారదా పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆదినంలో కి తీసుకున్నారన్నారు. ఫలితంగా ప్రజల రాకపోకలకు…

Read More
MLA Ganta Srinivasa Rao made a surprise visit to Bheemili Anna Canteen, inspecting token distribution and food quality. He praised the taste and cleanliness, interacting with locals.

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు, భోజనం నాణ్యత ఎలా ఉంది, ఏమైనా లోపాలున్నాయా వంటి వివరాలను నిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరితో పాటు కలిసి భోజనం చేశారు. భోజనం రుచి ఉందని, పరిసరాల పరిశుభ్రత కూడా బాగుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళతో కొంత సేపు ముచ్చటించారు. అన్నా క్యాంటీన్ లో వడ్డిస్తున్న భోజనం…

Read More
A car overturned on the national highway near Kancharapalem Polytechnic College, Visakhapatnam. Traffic police are clearing the area, and further details are awaited.

కంచరపాలెం జాతీయ రహదారి వద్ద కారు బోల్తా

విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సంభవించిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, రోడ్డు పై కాపాడే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే రోడ్డు క్లియర్ చేయడం ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కారు లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి, గాయాల స్థాయి పై సమాచారం అందాల్సి ఉంది….

Read More
CI Vidyasagar shared insights on the recent murder in Malkapuram, Visakhapatnam’s industrial area, revealing crucial details about the case and investigation.

మల్కాపురం హత్య ఘటనపై సిఐ విద్యాసాగర్ వివరణ

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో సిఐ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఘటనలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారని సిఐ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఘటనకు ముందు, మల్కాపురం ప్రాంతంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత సమస్యలు లేదా ఆస్తి తగాదాలు ఈ హత్యకు కారణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు…

Read More
Today, a human chain was organized by the Visakh Steel Protection Struggle Committee at the old Gajuwaka Junction, demanding the merger of the Visakh Steel Plant into SAIL and opposing privatization. Former MLAs and local leaders participated in this event.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మానవహారం

నేడు పాత గాజువాక జంక్షన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ చేయరాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ” మానవహారం” నిర్వహించ బడింది.* ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలికలు తిప్పల దేవన్ రెడ్డిగారు, వార్డ్ ఇంఛార్జిలు, వార్డు అధ్యక్షులు,ఉక్కు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Read More
The Devi Sharannavarathri Mahotsavams at Sri Sharada Peetham in Visakhapatnam feature special rituals and darshan of the Goddess adorned in Maheshwari attire.

విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉత్సవాల్లో రెండవ రోజు మాహేశ్వరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పీఠ ప్రాంగణంలోని వివిధ ఆలయాలలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారు మరియు ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పీఠ అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు

Read More