Putaparthi MLA attending a PTA meeting and presenting awards to students

పిల్లలకు చదువే ఆస్తి…చదువుతోనే ప్రతిఒక్కరికి విజ్ఞానం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

Putaparthi MLA: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బీడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ALSO READ:భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు. రాష్ట్ర…

Read More
President and Vice President arriving in Andhra Pradesh for Sathya Sai Baba centenary celebrations

President Murmu Visit AP: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి  

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:50 గంటలకు సత్య సాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ALSO READ:ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం అక్కడి నుంచి కాన్వాయ్‌తో హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లి శత జయంతి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారు. రాష్ట్రపతి,…

Read More
pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు. శత జయంతి…

Read More
Prime Minister Narendra Modi visiting Puttaparthi for Sathya Sai Baba centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా…

Read More
Prime Minister Modi visit to Puttaparthi for Sri Sathya Sai Centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

శ్రీ సత్యసాయి(Puttaparthi Sri Sathya Sai) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. రేపు రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఎల్లుండి పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ALSO READ:India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం రోజువారీ కార్యక్రమాల ప్రకారం—20, 21 తేదీల్లో…

Read More
The PGRS program was held at the Sri Sathya Sai District Collectorate, where public grievances were received and resolved.

పీజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలు స్వీకరించు

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించే లక్ష్యంతో నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తో పాటు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయ సారథి, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ…

Read More
Collector TS Chetan orders proactive steps to prevent water issues, implement PM Surya Ghar scheme, and monitor water pipelines in the district.

జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు కలెక్టర్ ఆదేశాలు

పుట్టపర్తిలో కలెక్టరేట్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ జరగాలని, పైప్‌లైన్లలో లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల కోసం మినీ గోకులం, ఫారం పాండ్స్, నీటి…

Read More