నెల్లూరులో వాయు కాలుష్య నియంత్రణపై ప్రత్యేక సమావేశం
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్.సి.ఏ.పి) కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేతృత్వం వహించింది. కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన రోడ్ డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటి పరికరాల పనితీరును పరిశీలించామని, వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే,…
