Under NCAP, a PowerPoint presentation on air pollution control was conducted with IIT Madras students in Nellore.

నెల్లూరులో వాయు కాలుష్య నియంత్రణపై ప్రత్యేక సమావేశం

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్.సి.ఏ.పి) కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేతృత్వం వహించింది. కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన రోడ్ డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటి పరికరాల పనితీరును పరిశీలించామని, వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే,…

Read More
A free eye camp was organized at Andhra Pragathi Grameena Bank in Inamdugu Center. Chaitanya and doctors from Vasavi Eye Hospital participated.

ఇనమడుగులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్ వద్ద ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో వాసవి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్యాంక్ ఖాతాదారులకు ఉచిత కంటి పరీక్షలు చేయడం, వివిధ కంటి సంబంధిత సమస్యలను పరిశీలించడం కోసం ఏర్పాటు చేయడమైంది. ఈ శిబిరంలో బ్యాంక్ మేనేజర్ చైతన్య కంటి వైద్య శిబిరాన్ని స్వయంగా పరిశీలించి, దాని గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “మా బ్యాంకు ఖాతాదారులకు ఉచితంగా…

Read More
Prasanna's hopes shattered in Buchireddypalem vice-chairman election. YSRCP councillors defect, town convener Mallareddy joins TDP.

విప్‌కు దిక్కులేని ప్రసన్న, బుచ్చి కౌన్సిలర్లు టిడిపిలో

బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి కఠినపరీక్ష ఎదురైంది. వైసిపి కౌన్సిలర్లు విప్‌ను పట్టించుకోకుండా టిడిపి వైపు అడుగులు వేయడంతో ఆయన ఆశలు భగ్నమయ్యాయి. పట్టణ కన్వీనర్ టంగుటూరు మల్లారెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ టీవీ మల్లారెడ్డి టిడిపిలో చేరడం కౌన్సిలర్ల వలసలను మరింత ఊపందించింది. ఎన్నికల ముందు వరకూ ప్రసన్న తన అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమాగా ఉన్నా, కౌన్సిలర్ల వైసిపిని వీడి టిడిపిలో చేరడం ఆయనకు…

Read More
Nellore Municipal Commissioner Surya Teja has directed the municipal commissioners to make Anna Canteens exemplary in their operation.

అన్న క్యాంటీన్లను ఆదర్శంగా నిర్వహించాలనే కమిషనర్ ఆదేశం

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో అన్న క్యాంటీన్లను ఆదర్శంగా నిర్వహించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ సూచించారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు క్యాంటీన్ నిర్వాహకులు, స్పెషల్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అన్న క్యాంటీన్లలో ప్రజలకు సమయానికి సరైన ఆహారం అందించేందుకు, నాణ్యత మరియు వసతులను మెరుగుపర్చాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్న…

Read More
Nellore Chemist & Druggist Association organized a mega blood donation camp at Nova Blood Bank, marking JS Shinde’s 75th birthday with 2000 camps.

నెల్లూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ

నెల్లూరు సిటీలోని సండే మార్కెట్ వద్ద నోవా బ్లడ్ బ్యాంక్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్‌సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. రక్తదానంతో అనేకమందికి ప్రాణదానం చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.ఎస్ షిండే 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా 2000 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని నెల్లూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ వెల్లడించారు….

Read More

ఏటి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏటి పండుగ ఏర్పాట్లను పెన్నా నది ఒడ్డున పరిశీలించారు. ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కుటుంబ బంధాలను బలపరిచే పండుగగా అభివర్ణించారు. గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కోసం భక్తులకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, శుభ్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక నిర్మాణం వంటి ఏర్పాట్లను మంత్రి ప్రశంసించారు.

Read More
Kovuru MLA Vemireddy Prashanthi Reddy laid the foundation for a CC road in Pothireddy Palem. ₹12.50 crore fund approved for 180 roads in the constituency.

కోవూరులో 8.50 లక్షల నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన

కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం సాలుచింతలు వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనర్జీ ఎస్ నిధులతో 8.50 లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన సంక్రాంతి సమయంలో గుంతలు లేని రోడ్లను నిర్మించాలన్న ఆదేశాలతో ఈ పథకం ప్రారంభమవుతోందన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు…

Read More