CPM leaders protested at Kovur MRO office, demanding free sand for construction workers. They submitted a petition, urging the government to address the issue.

కోవూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సీపీఎం నిరసన

కోవూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసనతెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్రకమీటీ పిలుపుమేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వం వచ్చి 100రోజులు గడుస్తున్నా ఉచిత ఇసుక అందుక ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనంతరం ఎమ్మార్వో గారికి వినత పత్రాన్ని అందించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు,…

Read More
Minister Dr. Pongu Narayana's visit to Nellore focused on resolving local issues and enhancing development across divisions 3, 4, and 5, emphasizing cleanliness and infrastructure improvement.

ఓ “మాస్టర్ ప్లాన్” ప్రకారం సమగ్రాభివృద్ధి

ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం… ప్రజల అభిష్టం మేరకు… ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా… తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ… నెల్లూరు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3, 4, 5 డివిజన్లో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయాన్నే మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి…

Read More
The Excise CI GV Prasad Reddy explained the new liquor policy in Andhra Pradesh, detailing the allocation of 18 shops across three mandals

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ పై ఇందుకూరుపేట ఎక్సైజ్ సీఐ జీవీ ప్రసాద్ రెడ్డి గురువారం మీడియాకు దీనికి సంబంధించిన విషయాలను వివరించారు,ఇందుకూరుపేట మండలంకు సంబంధించి 5 షాపులు, తోటపల్లి గూడూరు మండలంకు 5 షాపులుముత్తుకూరు మండలంకు 8 షాపులను,మొత్తం మూడు మండలాలకు కలిపి 18 షాపులను కేటాయించినట్లు వారు తెలిపారు, ఈనెల1 తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు,11వ…

Read More
The Sharannavaratri festivities began at Sri Vasavi Kanyaka Parameshwari Temple in Kovvuru, with MLA Prasanthi Reddy offering special prayers alongside local leaders.

దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘన ఆరంభం

కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ వేడుకల్లో భాగంగా శరన్నవరాత్రులు ఉత్సవాలను ప్రారంభమైనఈ ఉత్సవాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల నాయకులతో కలసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆమెను మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు మహిళలు అందరూ కోలాటంతో ఎమ్మెల్యేనీ స్వాగతించారుఅమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా…

Read More
The State-Level Fish Food Festival-3 will be held at VRC Ground, Nellore, on October 5, 6, and 7, with participation from ministers and local leaders.

రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 నెల్లూరులో

నెల్లూరు నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్ మైదానంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 మూడు రోజులపాటు అనగా అక్టోబర్ 5,6,7 తేదీలలో జరుగునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు నాయకులు పాల్గొంటారని ఈ రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి…

Read More
Chevuru Devakumar Reddy criticized Chandrababu Naidu's government for poor governance and called for accountability regarding unfulfilled promises during a press meet in Nellore.

చంద్రబాబు ప్రభుత్వంపై చేవూరు దేవకుమార్ రెడ్డి విమర్శలు

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 100 రోజుల పాలనను “మంచి పాలన” అని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అవగాహన రాహిత్యంగా మారాయని విమర్శించారు. రైతులకు రూ. 20,000 సహాయం ఇచ్చానని చెప్పిన ప్రభుత్వం మాటలు మిట్టంటగా తప్పించుకుంది. చంద్రబాబుకు దైవప్రసాదమైన లడ్డును రోడ్డుకీడ్చిన ఘనత దక్కిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన తగిన…

Read More
District SP Sri G. Krishnakant, IPS, inspected the police quarters in Mulapet, addressing the issues faced by police families and emphasizing the importance of cleanliness and community responsibility.

జిల్లా యస్.పి. గారు పోలీస్ క్వార్టర్స్ ను పరిశీలన

పరిశీలన ప్రారంభంజిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్, IPS, గురువారం మూలాపేటలోని పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఆయన పోలీసు కుటుంబాల సమావేశమై, వారి సమస్యలు తెలుసుకోవడం ప్రారంభించారు. సమస్యలు వినడంపోలీసు కుటుంబాలు విన్నవించిన సమస్యలను తెలుసుకుని, ఎలాంటి పరిష్కార మార్గాలు చూపించాలని యస్.పి. గారు హామీ ఇచ్చారు. వారు స్వయంగా క్వార్టర్స్‌ను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపోలీసులకు అవసరమైన సముదాయాన్ని అందించడమే కాకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. అందరికి పచ్చదనాన్ని పెంచాలని…

Read More