Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సీపీఎం నిరసన

కోవూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సీపీఎం నిరసన

-

Chat on WhatsApp

కోవూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసనతెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్రకమీటీ పిలుపుమేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వం వచ్చి 100రోజులు గడుస్తున్నా ఉచిత ఇసుక అందుక ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనంతరం ఎమ్మార్వో గారికి వినత పత్రాన్ని అందించారు..

ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, పెద్దన్న,బుజ్జియ్య ,హరి ,అప్రోజ్,రమేష్, సర్దార్ అహమ్మద్, మోహన్,సుబ్బయ్య,సురేద్ర ,రత్నమ్మ ,సురేష్, ఛాన్ భాషతదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp