
నెల్లూరు లాడ్జిలో యువతీ యువకుల వ్యభిచారం పై పోలీసులు రైడ్
నెల్లూరు జిల్లా నగరంలోని రామలింగాపురం సాయి ప్రియ లాడ్జిలో యువతీ యువకుల వ్యభిచారం మళ్లీ పట్టుబడింది. ఇది ఇక్కడ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి ఈ లాడ్జిలో రైడ్ నిర్వహించారు. గతంలో అనేకసార్లు ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే, లాడ్జీలో జరిగిన వ్యభిచారం తంతు మారక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. రైడ్ సమయంలో, పోలీసుల…