CI Anwar Basha led a cyber crime awareness session in Janardhan Reddy Colony, covering crime prevention topics like the benefits of Locking House Monitor systems and tackling microfinance fraud.

జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా…

Read More
Commissioner Chandrashekar Reddy inspected SS Grand Hotel in Buchireddypalem for food safety violations, directing business owners to ensure quality food for customers.

సమాచారాన్ని నిల్వ చేసిన ఎస్ ఎస్ గ్రాండ్ హోటల్ పై సీఏంబీ దర్యాప్తు

కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద ఉన్న ఎస్ ఎస్ గ్రాండ్ ఇన్ హోటల్ ను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువ ఉంచిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని ఓ కస్టమర్ ఫిర్యాదు చేసాడు. కమిషనర్ తనిఖీ చేయగా ఫ్రిజ్లో పెట్టిన చికెన్, నూడుల్స్, భోజనాన్ని నిర్విర్యం చేశారు. యజమానికి పెనాల్టీ విధించి మరోసారి ఇలా చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారస్తులు కూడా ప్రజలకు మంచి ఆహారాన్ని…

Read More
Police have apprehended eight tipper trucks involved in illegal night sand transportation in Buchi Mandal, revealing a concerning trend of unlawful activities.

బుచ్చి మండలంలో అక్రమ ఇసుక రవాణా

బుచ్చి మండలంలో రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాలో భాగంగా ఇసుకను టిప్పర్లలో యాదృచ్చికంగా తరలిస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రజలకు ప్రమాదకరం, అలాగే శాశ్వతంగా శ్రమ దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్య తీసుకున్నారు. బుచ్చి మండలంలో ఇసుకలోడ్‌తో వెళ్తున్న ఎనిమిది టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ టిప్పర్లు పోట్టే పాలెం రీచ్ వద్ద నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంకా ఈ అక్రమ రవాణా…

Read More
In Nellore, women protested against the establishment of a liquor shop in a sensitive area. YSRC leaders joined them, expressing support and urging the government to reconsider the location.

నెల్లూరులో మద్యం షాపు వ్యతిరేకంగా మహిళల ధర్నా

నెల్లూరు 16వ డివిజన్ లో స్కూలు పక్కన 100 కుటుంబాలు నివసించే అపార్ట్మెంటు కు ముందు మరియు , రోజుకు షుమారు 2000 మంది వరకు ట్రావెల్స్ బస్సులు కోసం వేచి ఉండే సున్నితమైన ప్రాంతంలో .. ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు ను నిరసిస్తూ మహిళలు చేస్తున్న ధర్నాలో వారితో కలిసి పాల్గొని సంఘీభవం తెలుపుతున్న ..వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరియు వైస్సార్సీపీ…

Read More
During a press conference, Kovuru CI Sudhakar Reddy emphasized the need for firework vendors to strictly adhere to safety regulations. He warned of departmental action against violators and advised the public on safe practices.

దీపావళి సందర్భంగా టపాసుల విక్రయానికి నిబంధనలు తప్పనిసరి

దీపావళి పండుగ సందర్భంగా కోవూరులో టపాసులు విక్రయదారులు తప్పనిసరిగా ఫైర్ సిబ్బంది సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు. కోవూరు లోని సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసులు షాప్ యజమానులు నిబంధన ఉల్లంఘిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టపాకాయల షాప్ లను జనవాసాలకు దూరంగా పెట్టాలన్నారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఇతరులకు…

Read More
In Sangam, DSP Venu Gopal emphasized the sacrifices of police martyrs while paying tribute on Police Martyrs Memorial Day.

సంగంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

కర్తవ్య బాటలో భాగంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని సంగం మండలం లో సీఐ. వేమారెడ్డి, ఎస్ ఐ రాజేష్. ఆధ్వర్యంలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీస్ స్టేషన్ సముదాయంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సమన్వయంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలీసు…

Read More
In Nellore district, CI Vema Reddy addressed the drainage issues near Kenara Bank, ensuring smooth traffic flow and receiving praise from the local community.

సీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం

నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై…

Read More