Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసమాచారాన్ని నిల్వ చేసిన ఎస్ ఎస్ గ్రాండ్ హోటల్ పై సీఏంబీ దర్యాప్తు

సమాచారాన్ని నిల్వ చేసిన ఎస్ ఎస్ గ్రాండ్ హోటల్ పై సీఏంబీ దర్యాప్తు

-

Chat on WhatsApp

కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద ఉన్న ఎస్ ఎస్ గ్రాండ్ ఇన్ హోటల్ ను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువ ఉంచిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని ఓ కస్టమర్ ఫిర్యాదు చేసాడు. కమిషనర్ తనిఖీ చేయగా ఫ్రిజ్లో పెట్టిన చికెన్, నూడుల్స్, భోజనాన్ని నిర్విర్యం చేశారు. యజమానికి పెనాల్టీ విధించి మరోసారి ఇలా చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారస్తులు కూడా ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp