Palnadu district private bus accident near Redigudem – 30 passengers escape safely

Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం 

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై పెద్ద అనర్థం తప్పింది. హైదరాబాద్‌ నుంచి బాపట్లకు బయలుదేరిన బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయానికి రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు ఢీకొంది. ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద…

Read More
మాజీ మంత్రి విడదల రజినీ మీడియా ముందు మాట్లాడుతున్న దృశ్యం

నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు – “వదిలే ప్రసక్తే లేదు” హెచ్చరిక

నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావుపై మాజీ మంత్రి విడదల రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్‌ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రజినీ ఆరోపించారు. తాను చేసిన పనులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ALSO READ:పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలుటీడీపీ కార్యకర్తలు తమ నాయకుల మెప్పు…

Read More
పల్నాడు స్వాతి షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చిత్రం

పల్నాడు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

పల్నాడు జిల్లా:నరసరావుపేట కోటసెంటర్‌లోని ప్రముఖ”స్వాతి షాపింగ్ మాల్‌లో” తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు “₹5 కోట్ల విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతి” అయినట్లు అంచనా. మాల్ మొత్తం నాలుగు ఫ్లోర్‌లను మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మాల్ రెండవ ఫ్లోర్‌లో పొగలు కమ్ముకోవడంతో వెంటనే సిబ్బందిని సెల్లార్‌కి తరలించిన యాజమాన్యం చర్య తీసుకుంది. అయితే, అక్కడ గాలివీడుపు లేకపోవడంతో ఒక మహిళా సిబ్బంది సొమ్మసిల్లి పడిపోయినట్లు…

Read More

పల్నాడు అడవిలో 30 గంటలుగా తప్పిపోయిన వృద్ధురాలు, డ్రోన్ సాయంతో రక్షణ

పల్నాడు జిల్లాలో బంధువుల ఇంటికి వెళుతూ దారి తప్పి అడవిలో చిక్కుకుపోయిన 60 ఏళ్ల బనావత్ బోడిబాయి సుమారు 30 గంటల పాటు భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో రాత్రంతా కొండపై జాగారం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై బండ్లమోటు పోలీసులు రంగంలోకి దిగి గాలింపు, రేస్క్యూ చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరా సాయంతో ఆమెను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, బోడిబాయి బొల్లాపల్లి మండలంలోని మేకలదిన్నె…

Read More
Medical team examines the Narasaraopet bird flu case. Officials assure there is no need for panic.

నరసరావుపేట బర్డ్ ఫ్లూ ఘటనపై వైద్య బృందం స్పందన

నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వైద్య బృందాలు పరిశీలన చేపట్టాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ మూలాలను కనుగొనడానికి మెడికల్, హెల్త్ టీములు పని చేస్తున్నాయని తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి చేరుకుంది. అయితే, వారు నరసరావుపేట ప్రాంతానికి వస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి…

Read More
A woman was brutally murdered in Palnadu’s Piduguralla over an alleged illicit affair and financial disputes.

పల్నాడులో దారుణం – వివాహేతర సంబంధం కారణంగా మహిళ హత్య

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని మారుతి నగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఆదిలక్ష్మి (30) అనే మహిళను హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంతో, ఆదిలక్ష్మి సహజీవనం చేస్తున్న కొండ అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేశాడని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు….

Read More
Narasaraopet Irrigation employees protest against SE, EE, alleging political pressure and harassment.

నరసరావుపేట ఇరిగేషన్ SE, EE లపై ఉద్యోగుల ఆందోళన

నరసరావుపేట ఇరిగేషన్ SE కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. SE కృష్ణ మోహన్, EE సుబ్బారావు తాము రాజకీయ వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే వత్తిడి తేవడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఇద్దరు ఉద్యోగులను SE, EE తక్షణమే మాచర్లకు బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ చర్యను ఉద్యోగులు అవాంఛనీయమని, తమను భయపెట్టడానికి ఉద్దేశించిందని ఆరోపిస్తున్నారు. తాము న్యాయం…

Read More