చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలు సమీక్షించారు. భూమికలో ఆహారం అందించలేకపోవడం మరియు బాధితుల కష్టాలను చెబుతూ, అధికారులను హెచ్చరించారు.

చంద్రబాబుకు వరద బాధితుల పట్ల సానుభూతి

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై నిన్న అర్ధరాత్రి  11.30 గంటలకు ఆయన ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివర ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రారంభంలోనే ఆహార పొట్లాలను బాధితులు తీసుకుంటుండటంతో… అవి చివరి వరకు చేరలేకపోతున్నాయని తెలిపారు.  తాను వరద…

Read More
వాంకోవర్‌లో AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు జరిగాయి, ఎవరికీ గాయం రాకుండా. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు.

AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు: సురక్షిత స్పందన

తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు.  కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా…

Read More
జగన్ ఫీల్డ్‌లోకి వచ్చారని ఎద్దేవా చేసిన చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వరద వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు స్పందన

విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు.  బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని… బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి…

Read More
విజయవాడలో తీవ్ర అల్పపీడనం వల్ల కుండపోత వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మొగల్రాజపురం వద్ద కొండచరియలు విరిగిపడి బాలిక మృతి, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు

విజయవాడలో కుండపోత వాన వలన జలమయమై రహదారులు

బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ విజయవాడలో కుండపోత వాన కురిసింది.  విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు అవస్తలు పడుతున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు…

Read More
విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 4కి పెరిగింది. 5గురికి తీవ్ర గాయాలు కాగా, సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు సహాయం ప్రకటించారు.

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు పెరుగుతున్న మృతుల సంఖ్య

భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ ఉదయం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియరాలేదు.  మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండచరియలు విరిగి పడిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో గత…

Read More
చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలు సమీక్షించారు. భూమికలో ఆహారం అందించలేకపోవడం మరియు బాధితుల కష్టాలను చెబుతూ, అధికారులను హెచ్చరించారు.

విజయవాడ కొండచరియలు: సీఎం చంద్రబాబు సంతాపం, చర్యల ఆదేశం

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారయంత్రాంగంతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పరిస్థితికి…

Read More
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి విజయ్‌కుమార్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాతో అమ్మాయిల వీడియోలు తీసి విక్రయించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.

గుడ్లవల్లేరు హిడెన్ కెమెరా కేసు: విద్యార్థి విజయ్‌కుమార్ అరెస్ట్

గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిల రహస్య వీడియోలను విక్రయించిన విజయ్‌కుమార్ ఎవరు?ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనలో అరెస్ట్ అయిన విజయ్‌కుమార్ గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. నిందితుడు విజయ్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ కేసులో అతడి ల్యాప్‌టాప్‌ ప్రధాన సాక్ష్యంగా ఉంది. దానిని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి మహిళా హాస్టల్…

Read More