Police seize ganja worth ₹6 lakh near Battili in Parvathipuram Manyam district

AP Ganja Free Mission: బత్తిలి వద్ద గంజాయి రాకెట్ పట్టివేత

Battili Ganja Seizure:పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి కలకలం  బత్తిలి వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఈ గంజాయి రాకెట్‌(Ganja Rocket)పై పక్కా సమాచారం మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం దాడి నిర్వహించింది. పోలీసులు వివరాల ప్రకారం, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ALSO READ:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు  రాష్ట్రాన్ని…

Read More
Four thatched houses burnt in Vizianagaram after crow drops lit lamp

Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు 

Fire Accident in Vizianagaram:విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కోనూరు గ్రామంలో శుక్రవారం విచిత్రమైన ఘటన అగ్ని ప్రమాదానికి కారణమైంది. కార్తిక దీపం వెలిగించి డాబాపై ఉంచిన ఓ కుటుంబం ఇంటి నుంచి, ఒక కాకి(Crow Incident Fire) ఆ దీపాన్ని ఎత్తుకుని సమీపంలోని తాటాకు ఇంటిపై పడేసిందని స్థానికులు చెప్పారు. తాటాకు పైకప్పు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఒక్కసారిగా పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, అగ్ని ఆవర్తనం పెరగడంతో…

Read More
SIT arrests Mumbai money laundering expert Anil Chokhra in AP liquor scam case

AP Liquor Scam Arrest: ముంబై మద్యం స్కామ్ అనిల్ చోఖ్రా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన భారీ మద్యం స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా(Anil Chokhra)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున రూ.77.55 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్లు చోఖ్రాపై ఆరోపణలు ఉన్నాయి. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైసనా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో నాలుగు ఫేక్ కంపెనీలను ఏర్పాటు…

Read More
CID questions senior TTD officials in the Tirumala Parakamani theft investigation

TTD Parakamani Case:పరకామణి కేసులో టీటీడీ అధికారుల విచారణ

తిరుమల పరకామణి చోరీ(TTD Parakamani Case) కేసులో శుక్రవారం పలువురు టీటీడీ అధికారులను డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ నేతృత్వంలోని సీఐడీ బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి అయిన బాలాజీ, అప్పటి వీజీవో బాలిరెడ్డి, అప్పటి తిరుమల సీఐ చంద్రశేఖర్‌ను విచారించారు. అలాగే ఈ కేసులో నిందితుడు రవికుమార్‌ను పట్టుకున్న రోజు (2023 ఏప్రిట్‌ 29న) విధుల్లో ఉన్న ఐదుగురు పరకామణి సిబ్బందిని, పెద్దజీయర్‌ మఠంలోని ముగ్గురు…

Read More
Pulivendula police arrest 12-member cyber gang involved in digital arrest scam

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు. ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్…

Read More
Chandrababu Naidu launching Drone City and announcing drone taxi development in Andhra Pradesh

Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన 

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా(Green Hydrogen Valley) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రంలోనే తొలిసారిగా”డ్రోన్ ట్యాక్సీల(Drone Taxi Project AP) అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు”. శుక్రవారం డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా నిర్వహించారు. ALSO READ:Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు  ఈ…

Read More
Chandrababu Naidu reacts to NDA’s historic victory in Bihar elections

NDA Bihar Election Results | చంద్రబాబు అభినందనలు

NDA Bihar Election Results:బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన మరియు ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన”వికసిత భారత్”(Vikasith Bharat) దార్శనికతకు, ఎన్డీయే(NDA) ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి బలమైన మద్దతు ప్రకటించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో, “బీహార్‌లో…

Read More