మైలవరం మండలం లో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
మైలవరం మండలం వెల్వడం సమీపంలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దినవాహి కృష్ణవంశీ, పఠాన్ అస్లాం ఖాన్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల గంజాయి మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలు మైలవరం పరిసరంలోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసి ఉంటారు. పోలీసులు వారి నుంచి ఇతర మాలుముల కోసం మరింత విచారణ చేపట్టారు. మైలవరం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో…
