In Mylavaram, police arrested two thieves involved in multiple robberies. They seized 250 grams of ganja and a scooter from the suspects. The arrest was revealed at a media briefing by the CI.

మైలవరం మండలం లో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

మైలవరం మండలం వెల్వడం సమీపంలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దినవాహి కృష్ణవంశీ, పఠాన్ అస్లాం ఖాన్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల గంజాయి మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలు మైలవరం పరిసరంలోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసి ఉంటారు. పోలీసులు వారి నుంచి ఇతర మాలుముల కోసం మరింత విచారణ చేపట్టారు. మైలవరం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో…

Read More
At a YCP meeting in Maillavaram, Jogi Ramesh expressed unwavering support for Y.S. Jagan Mohan Reddy and addressed political rivals, stating his commitment to the party's goals.

మైలవరం వైసీపీ ఆత్మీయ సమావేశంలో జోగి రమేష్ వ్యాఖ్యలు

మైలవరం సీఎంఆర్ కళ్యాణమండపంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ శిష్యుడిగా గుర్తుచేసుకుంటూ, తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను నొప్పితో ఉద్దేశించారు. తన కుటుంబ సభ్యులపై కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనను ఢీకొంటే ఊరుకునే ప్రసక్తే లేదని, పార్టీ కోసం తన కట్టుబాట్లు ఉంటాయని స్పష్టం చేశారు. జోగి రమేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పొగడుతూ, ఆయన మాటల మేరకు గతంలో సీటు…

Read More
Helping Hands Group in Thiruvuru has been organizing blood donation camps since 2012, aiding people in emergencies with selfless service and community support.

తిరువూరులో సేవా మనసుతో హెల్పింగ్ హాండ్స్ రక్తదాన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గo తిరువూరు పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో 2012 నుండి రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఎందరో ప్రాణాపాయపరిస్థితిలో ఉన్న వారికి రక్తదానంచేస్తూఎటువంటి ధనాపేక్ష లేకుండా రక్త దానమే ప్రాణదానం అనే నినాదంతో హెల్పింగ్ హాండ్స్ గ్రూపుగా జర్నలిస్టులే ప్రజాసేవలో ముందుండటం గమనార్హం, ఈ హెల్పింగ్ హాండ్స్ గ్రూపులో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, యువతి, యువకులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉదార స్వభావం కలిగిన అనేక మంది ఉండడం గమనార్హం, వీరు చేస్తున్న సేవాభావాన్ని…

Read More
In Bhimavarappadu village, a sand mafia attacked villagers collecting sand for construction, leading to injuries and hospitalizations.

భీమవరప్పాడులో ఇసుక మాఫియా దాడి

జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడు గ్రామంలో ఇసుక కేంద్రంగా కోట్లాట. ఇసుక ఉచితం కావడంతో గృహనిర్మాణం కోసం వాగులో ఇసుక కోసం వెళ్ళిన వారిపై ఇసుక మాఫియా దౌర్జన్యం, ఇటుక రాళ్ళతో దాడి. పలువురికి గాయాలు, మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులు. తాము తప్ప వేరొకరు వాగులో ఇసుక తోలడానికి వీల్లేదని ఇసుక మాఫియా నిర్వాహకులు తమపై దాడికి దిగారని వాపోతున్న భాదితులు. అర్థరాత్రి ఇసుక బయటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణ.

Read More
CPI(M) State Secretary V. Srinivasa Rao conducted a meeting with party workers in Tiruvuru town, guiding them on public issues as part of the public struggle program.

తిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసు నందు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరువూరు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై కొనసాగే ప్రజాపోరు తిరువూరు నియోజకవర్గంలో విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిత్దేశాన్ని చేశారు.

Read More
The police in Kothapet conducted an awareness program for students on cyber crimes, focusing on loan apps and unauthorized links. Officers highlighted the importance of digital safety.

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం

విజయవాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట పోలీసులు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకి ముఖ్యమైన సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ సీఐ పలివేల శ్రీనివాస్ విద్యార్థులకు లోన్ యాప్స్ మరియు అనధికార వెబ్ లింకుల గురించి వివరణ ఇచ్చారు. ఎలాంటి అప్రమత్తతలు అవసరమో తెలిపి సూచనలు జారీ చేశారు. వెస్ట్ జోన్ ఎసిపి దుర్గారావు మరియు కొత్తపేట సీఐ కొండలరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు…

Read More
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అట్ల ప్రగడ గ్రామంలో నరేడ్ల వీరారెడ్డి భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలపై వేంపాటినాగేష్ కుమారుడు వేంపాటిరవి మీడియా ముఖంగా స్పందించారు.

అట్ల ప్రగడ గ్రామంలో భూవివాదంపై వేంపాటి రవి స్పందన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అట్ల ప్రగడ గ్రామంలో భూవివాదాలు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు నరేడ్ల వీరారెడ్డి మాభూములను ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో, ఈ భూమి వివాదం చర్చకు గురైంది. ఈ భూవివాదంలో నిజాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి వేంపాటినాగేష్ కుమారుడు వేంపాటిరవి స్పందించారు. A1tv సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణతో ఆయన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో…

Read More