Launch services between Nagarjuna Sagar and Srisailam

Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి. పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు. ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ…

Read More
కర్నూలు జిల్లాలో వదిలేసిన పసిబిడ్డను తల్లితో కలిపిన మహిళా పోలీసుల దృశ్యం

Kurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి 

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనంతరం కుటుంబ సమస్యల కారణంగా శివమ్మ చిన్నమ్మ శేషమ్మ పసిబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సూచన అందుకున్న నందికొట్కూరు మహిళా పోలీసులు చురుగ్గా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా…

Read More

శ్రీశైలం ఘాట్‌లో RTC బస్సుల ఢీకొనడం.. ట్రాఫిక్ జామ్

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుతో ఢీకొన్న ఘటనలో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణీకులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కానీ, ఘటన తీవ్రతను…

Read More
Women expressed their frustration to ex-minister Buggana, stating that Super Six scheme promises were not fulfilled, leading to disappointment.

సూపర్ సిక్స్ పథకాలపై మహిళల ఆవేదన – బుగ్గన్ ఎదుట విమర్శలు

మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా స్థానిక మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై మోసపోయామని, నమ్మిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి పథకం అందుతుందని చెప్పి, ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామన్న హామీలు వాస్తవంగా అమలులోకి రాలేదని తెలిపారు. మహిళలు తమ…

Read More
The grand procession of Srisaila Mallanna Talapaga was celebrated with devotion in Ramannapeta, Vetapalem, as part of Mahashivaratri.

వేటపాలెంలో శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు ఘనంగా

బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలో శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు ఘనంగా జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి తలపాగా ఊరేగింపును గ్రామ ప్రజలు, దేవాంగ సేనాధిపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. మేళతాళాలతో, భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి రోజున దేవాంగపురి పంచాయితీకి చెందిన దేవాంగ కులస్తులైన శ్రీ పృథ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు…

Read More
The AP Municipal Workers & Employees Federation has demanded the immediate implementation of agreements made during the 16-day strike.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఒప్పందాలు అమలు చేయాలనీ డిమాండ్

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి టి.శివరాం, పట్టణ, మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు, నక్కీశ్రీకాంత్ కోశాధికారి బి.నాగమద్దయ్య తదితరులు డిమాండు చేశారు. వారు 16 రోజుల సమ్మె సమయంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని కోరారు. శుక్రవారం వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ, సమ్మె సమయంలో ఒప్పందాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో విళంబం జరుగుతోందని, మున్సిపల్ అధికారుల దృష్టికి…

Read More
DRI conducted raids in Srisailam on illegal coral sales. Two arrested under Wildlife Act, highlighting illegal marine life trade practices.

శ్రీశైలంలో కోరల్స్ విక్రయాలపై డిఆర్‌ఐ దాడులు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సముద్ర గర్భంలో లభించే కోరల్స్ జాతి జీవరాశులను సేకరించి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. కర్ణాటకలో నిందితుల నుంచి వచ్చిన ఆధారాల ప్రకారం ఒంగోలు మరియు నంద్యాల జిల్లాల్లో కూడా దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో దుకాణాల్లో కోరల్స్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించి సున్నిపెంట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకట రమన మరియు రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై వైల్డ్…

Read More