Parigela Narayana was given YSRCP campaign responsibilities. He pledged to work hard for the party’s growth in a media meeting.

ఆదోనిలో వైయస్సార్సీపి ప్రచార అధ్యక్షుడిగా నారాయణ

రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పదోన్నతులు, గుర్తింపు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్టీకి సేవ చేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ బలోపేతం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదోని నియోజకవర్గానికి వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను పరిగెల నారాయణకు అప్పగిస్తూ పార్టీ నూతన కార్యాచరణను అమలు చేశారు. పరిగెల నారాయణకు వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను అప్పగించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం…

Read More
A bus carrying devotees to Mantralayam met with an accident near Adoni. Several injured, and the driver is in critical condition.

ఆదోని వద్ద భక్తుల బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద తుంబలం సమీపంలో మంత్రాలయం రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి వచ్చిన భక్తులు మంత్రాలయం వెళ్లేందుకు బయలుదేరగా, రాత్రి వారి ప్రయాణం విషాదంగా మారింది. KA 14A9609 నంబర్ గల మెనీ టూరిస్ట్ బస్సు మంత్రాలయం సన్నిధికి 30 కిలోమీటర్ల దూరంలో చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మెరుగైన…

Read More
The arrest of Professor Haragopal for supporting villagers' protests against illegal mining in Mailaram is condemned. A demand is made for the immediate release of all arrested activists.

మైలారంలో ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టుపై నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అత్యంత అమానుషమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బతీయడమే కాదు, ప్రజా హక్కుల దుర్వినియోగాన్ని కూడా చూపిస్తోంది. ప్రభుత్వానికి మౌనం ఎక్కడ ఉన్నది? ప్రజా పాలన గురించి గప్పాలు కొట్టే ప్రభుత్వమే ప్రజా సంఘాల నాయకుల గొంతులను నొక్కడం దారుణం. ప్రజాస్వామ్య పోరాటాలను, ఉద్యమాలను అరికట్టడం ప్రభుత్వం యొక్క నిజమైన చరిత్రను బయట…

Read More

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇతర నేతలు పాల్గొని స్వామి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More
Dr. BV Jayanageshwar Reddy inaugurated 2 new buses at Emmiganur RTC Depot, highlighting the government's commitment to improving transport services, including free travel for women.

ఎమ్మిగనూరులో 2 కొత్త ఆర్టీసీ బస్సుల ప్రారంభం

గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలలలో నాలుగు సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం, ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More
Sri Siddharood Swami’s centenary celebrations were held in Kosigi, with devotees participating in a grand procession and rituals. Thousands attended the event.

కోసిగి మండలంలో శ్రీ సిద్ధరూడ స్వామి శతమానోత్సవం

కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ స్వామి మహా చరిత్ర శతమానోత్సవం కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని మహాశివరాత్రి వేడుకలతో జరగింది. ఈ వేడుకలో 5000 మందికిపైగా భక్తులు హాజరై సద్వచనాలను వినడం జరిగింది. జగద్గురు శ్రీ సిద్ధరూడ స్వామి జయంతి ఉత్సవం సందర్బంగా చళాకాపురం నుండి బయలుదేరిన స్వామి, ఆంధ్ర, కర్ణాటక సిద్ధరూడ స్వామి మఠాలను సందర్శించి, శివరాత్రి రోజు హుబ్బళ్లి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ శాంతాశ్రమం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా…

Read More
Ex-MLA Prakash Jain urged the coalition government to focus on Adoni's development in 2025 and extended New Year wishes to all.

2025లో ఆదోని అభివృద్ధి కావాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్ష

కర్నూలు జిల్లా ఆదోనిలో 2024లో కూటమి ప్రభుత్వం గెలవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నా, ఏడాది పూర్తయిన తరువాత కూడా అభివృద్ధి స్పష్టంగా కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2025వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, కూటమి ప్రభుత్వం ఆదోనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ప్రకాష్ జైన్ సూచించారు. ఇక్కడి ప్రజల అవసరాలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి, వారికి మంచి సేవలు…

Read More