
ఆదోనిలో వైయస్సార్సీపి ప్రచార అధ్యక్షుడిగా నారాయణ
రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పదోన్నతులు, గుర్తింపు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్టీకి సేవ చేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ బలోపేతం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదోని నియోజకవర్గానికి వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను పరిగెల నారాయణకు అప్పగిస్తూ పార్టీ నూతన కార్యాచరణను అమలు చేశారు. పరిగెల నారాయణకు వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను అప్పగించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం…