The 4th Pallaki Festival of Manappakonda Mauneswara Swamy was celebrated grandly in Nemalikallu, Kurnool. Devotees participated in large numbers.

మానప్పకొండ మౌనేశ్వర స్వామి పల్లకి మహోత్సవం వైభవం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నెమలికల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మానప్పకొండ మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మానప్పకొండ మౌనేశ్వర స్వామిని కొలిచిన వారికి ఆయన కొండంత అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో…

Read More
CPI demands the government to grant ₹5 lakh for house construction on 2 cents in towns and 3 cents in villages for the homeless.

ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్

పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారులకు అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కే అజయ్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లో అనేక పరిమితులు ఉండటంతో పేదలకు ఇళ్లు నిర్మించుకోవడం అసాధ్యమవుతోందని తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్…

Read More
MLA Balanagireddy denies rumors of leaving YSRCP, reaffirming his loyalty to YS Jagan and the party.

పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలోకి చేరానని, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం నిజమేనని, అయితే అది వ్యక్తిగత కారణాలతోనేనని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీ మారే ఉద్దేశం లేదని,…

Read More
Widow Sirisha was attacked by her relatives over property. She alleged that they plotted to kill her and her children for inheritance.

భర్తను కోల్పోయిన మహిళపై బంధువుల దాడి

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మరణించాడని ఆమె తెలిపారు. భర్త మృతితో తన పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే భర్త ఆస్తిపై హక్కు కోరుతున్నందున బంధువులు తనను టార్గెట్ చేశారని వాపోయింది. భర్త వారింటివారు ఆస్తి విషయంలో తనను, పిల్లలను అడ్డుగా చూస్తున్నారని శిరీష ఆరోపించారు. ఈ క్రమంలో బావ నరసింహులు, మరిది హరి,…

Read More
The grand Sri Rangaswamy Rathotsavam in Devibetta was celebrated with devotion, drawing enthusiastic participation from villagers and devotees.

దేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దేవిబెట్ట గ్రామంలో శ్రీ శ్రీ రంగస్వామి మహా రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో హోమం నిర్వహించగా, గ్రామస్తుడు రెడ్డిమాను బలరాముడు భాజా భజంత్రీలతో మహా రథోత్సవాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్రీ శ్రీ రంగస్వామి ఆలయం నుండి ఆలయ అర్చకులు ఉత్సవమూర్తిని భక్తుల నడుమ రథం వద్దకు తీసుకెళ్లారు. నందికొళ్ళు, భజంత్రీలతో…

Read More
In Adoni's Peddathumbalam, TDP workers obstruct CC road works, protesting against alliance-related discrimination.

పెద్ద తుంబలంలో టిడిపి వర్గీయుల నిరసన, సిసి రోడ్లు నిలిపివేత

ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలోని బీసీ కాలనీలో జరుగుతున్న సిసి రోడ్ల పనులను టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడం కలకలం రేపింది. ఈ విషయమై టిడిపి కార్యకర్త నాగరాజు మీడియాతో మాట్లాడారు. పొత్తులో భాగంగా తమకు రావాల్సిన పనులు మరియు పదవులు లభించలేదని ఆయన ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులను జరగనీయమని తేల్చిచెప్పారు. టిడిపి కార్యకర్తలు తమ హక్కులను కాపాడుకునే క్రమంలోనే ఈ నిరసన చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ…

Read More
Emmiganoor Co-Operative Bank's new board took oath in a grand event led by MLA Jayanageshwar Reddy.

ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ కొత్త పాలకవర్గ ప్రమాణం

ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన బ్యాంక్, స్థానికుల నమ్మకాన్ని పొందుతూ అభివృద్ధి బాటలో సాగుతోంది. ఈ సందర్భంగా చైర్మన్‌గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్‌గా బండా నరసప్ప బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా మహబూబ్…

Read More