The 4th Pallaki Festival of Manappakonda Mauneswara Swamy was celebrated grandly in Nemalikallu, Kurnool. Devotees participated in large numbers.

మానప్పకొండ మౌనేశ్వర స్వామి పల్లకి మహోత్సవం వైభవం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నెమలికల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మానప్పకొండ మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మానప్పకొండ మౌనేశ్వర స్వామిని కొలిచిన వారికి ఆయన కొండంత అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో…

Read More
Newly appointed Kurnool SP Vikrant Patil met DIG Koya Praveen and presented a floral plant as a courtesy.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ డిఐజి కోయ ప్రవీణ్ భేటీ

కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ గురువారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పోలీసు వ్యవస్థ, భద్రతా ఏర్పాట్ల గురించి చర్చ జరిగింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి చర్య తీసుకుంటామని తెలిపారు. పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు న్యాయం అందించే…

Read More
CPI led a protest in Kosigi demanding 3 and 2 cents of land for the poor and ₹5 lakh for house construction.

కోసిగిలో పేదలకు స్థలాల కేటాయింపు కోరుతూ ధర్నా

కోసిగి మండలంలో పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహనిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించాలని కోరుతూ సీపీఐ, ప్రజాసంఘాలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల…

Read More
The arrest of Professor Haragopal for supporting villagers' protests against illegal mining in Mailaram is condemned. A demand is made for the immediate release of all arrested activists.

మైలారంలో ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టుపై నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అత్యంత అమానుషమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బతీయడమే కాదు, ప్రజా హక్కుల దుర్వినియోగాన్ని కూడా చూపిస్తోంది. ప్రభుత్వానికి మౌనం ఎక్కడ ఉన్నది? ప్రజా పాలన గురించి గప్పాలు కొట్టే ప్రభుత్వమే ప్రజా సంఘాల నాయకుల గొంతులను నొక్కడం దారుణం. ప్రజాస్వామ్య పోరాటాలను, ఉద్యమాలను అరికట్టడం ప్రభుత్వం యొక్క నిజమైన చరిత్రను బయట…

Read More

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇతర నేతలు పాల్గొని స్వామి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More
Under the orders of the Deputy Commissioner of Prohibition & Excise, illegal liquor worth ₹7 lakhs was destroyed by Emmiganur officials.

కర్నూలులో 1506 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం

కర్నూల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి మరియు ఎమ్మిగనూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మద్యం ధ్వంస కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రోలర్ ద్వారా ఈ మద్యం ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధి, పెద్ద కడుబూరు స్టేషన్ పరిధిలో నమోదైన 80 ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన 1506…

Read More
Kabaddi selections for Kurnool's 50th Inter-District Tournament will be held on 24th December at Kovvur High School, as announced by CEO T. Lavakumar.

కర్నూలులో 50వ అంతర్ జిల్లా కబడి పోటీలు ప్రారంభం

2025 జనవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కర్నూలులో జరగనున్న 50వ అంతర్ జిల్లా బాల బాలికల కబడి పోటీలకు ఎంపికలు ఈ నెల 24వ తేదీన కోవూరు బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడి అసోసియేషన్ CEO T. లవకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 19 సంవత్సరాల బాల బాలికలు తమ గుర్తింపు కార్డులతో ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. కోవూరు ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జట్లు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి…

Read More