Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ప్రముఖులు

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇతర నేతలు పాల్గొని స్వామి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 counselling schedule latest update and required documents

AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఈనెల 15 నుంచే?.. ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. AP EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీనికి...
- Advertisement -
Chat on WhatsApp