Telugu IPS officer Sandeep Chakravarthy foils Jaish-e-Mohammed terror plan in Kashmir.

Kurnool Ips Officer:జైషే మొహ్మద్ కుట్రను భగ్నం చేసిన తెలుగు IPS అధికారి

కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు IPS అధికారి సందీప్ చక్రవర్తి మరోసారి తన ధైర్యం, తెలివితేటలతో దేశాన్ని గర్వపడేలా చేశారు. జైషే మొహ్మద్ ఉగ్రసంస్థ భారీ ఉగ్రదాడి పథకాన్ని భగ్నం చేసి, వందలాది ప్రాణాలను రక్షించారు. 2014 బ్యాచ్‌కు చెందిన సందీప్, గత కొంతకాలంగా కశ్మీర్ ప్రాంతంలో యాంటీ-టెర్రర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సార్లు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఆయనకు మరో గొప్ప విజయాన్ని సొంతం చేశారు. గత నెలలో కశ్మీర్ లోని…

Read More
కర్నూలు జిల్లాలో వదిలేసిన పసిబిడ్డను తల్లితో కలిపిన మహిళా పోలీసుల దృశ్యం

Kurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి 

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనంతరం కుటుంబ సమస్యల కారణంగా శివమ్మ చిన్నమ్మ శేషమ్మ పసిబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సూచన అందుకున్న నందికొట్కూరు మహిళా పోలీసులు చురుగ్గా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా…

Read More

నల్లమల ఘాట్‌ ప్రయాణం ప్రమాదకరం – కర్నూలు వాసుల ఆందోళన

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు కర్నూలు–గుంటూరు రహదారి అత్యంత కీలకమైనదిగా ఉంది. ఈ రహదారే రాజధాని ప్రాంతానికి, శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుకునే ప్రధాన మార్గం. అయితే ఈ రహదారి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుండటంతో ప్రయాణం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవల కురుస్తున్న వరుస వర్షాల ప్రభావంతో నల్లమలలో పరిస్థితి మరింత విషమించింది. వరద నీరు రహదారిపై ప్రవహించడం, భారీ చెట్లు తరచూ కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు తరచూ…

Read More
Six workers went missing in the Domalapenta tunnel two months ago. Their whereabouts are still unknown, despite extensive rescue efforts.

దోమలపెంట సొరంగంలో ఆరుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు

నాగర్‌కర్నూల్ దోమలపెంట ఘోర ప్రమాదం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదం సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తుంది. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీయగలిగినప్పటికీ, మిగిలిన ఆరుగురు కార్మికుల జాడ ఇంకా లభించలేదు. 11 సంస్థల బృందాలు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, రైల్వే, హైడ్రా వంటి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యలు…

Read More
Excise officials seized and destroyed ₹12 lakh worth of illegal Karnataka liquor in Kosigi Mandal.

కోసిగి మండలంలో 12 లక్షల విలువైన మద్యం ధ్వంసం

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మద్యం స్వాధీనం చేసుకొని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువైన మద్యం నాశనం చేసినట్లు ఆయన తెలిపారు. కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ మద్యం రవాణా జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ…

Read More
DIG Koya Praveen inspects Kosigi Police Station, reviews crime control and police performance

కోసిగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాయలసీమ డీఐజీ

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు….

Read More
The 4th Pallaki Festival of Manappakonda Mauneswara Swamy was celebrated grandly in Nemalikallu, Kurnool. Devotees participated in large numbers.

మానప్పకొండ మౌనేశ్వర స్వామి పల్లకి మహోత్సవం వైభవం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నెమలికల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మానప్పకొండ మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మానప్పకొండ మౌనేశ్వర స్వామిని కొలిచిన వారికి ఆయన కొండంత అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో…

Read More