As part of the Antarvedi Sri Lakshmi Narasimha Swamy Kalyanotsavam, the grand Teppotsavam was held with great devotion and massive participation.

అంతర్వేది తెప్పోత్సవం ఘనంగా నిర్వహణ

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో మారుమ్రోగగా, తెప్పోత్సవం వైభవంగా సాగింది. రంగు రంగుల బాణసంచా కాల్పులతో ఉత్సవం మరింత ఆకర్షణగా మారింది. తెప్పోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్డీఓలు కె. మాధవి, అఖిల లు పాల్గొన్నారు. మూడు ప్రదక్షణలతో సాగిన తెప్పోత్సవంలో భక్తుల ఉత్సాహం…

Read More
The divine Kalyanam of Sri Lakshmi Narasimha Swamy at Antarvedi will be held on February 7 at 12:50 AM, attended by thousands of devotees.

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సమీపిస్తోంది. ఫిబ్రవరి 7న రాత్రి 12.50 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్, స్థానాచార్యులు రామ రంగాచార్యులు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హంస వాహన…

Read More
Achannaidu urged party workers to ensure TDP’s MLC candidate wins with a huge majority.

ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా అచ్చెన్నాయుడు

మలికిపురం మండలం లక్కవరం MG గార్డెన్‌లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు…

Read More
BCY leader Bode Ramachandra Yadav visited Antarvedi Lakshmi Narasimha Swamy and performed special prayers.

అంతర్వేది లక్ష్మీ నృసింహుడిని దర్శించిన బోడే రామచంద్ర

బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక పూజలు నిర్వహించి, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తొలుత సాగర సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం క్షేత్ర పాలకుని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వాదం అందుకుని ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణ విశేషాలను…

Read More
The A1 calendar was released by Rajolu MLA Dev Vara Prasadu at the Sri Kanaka Muthyala Amma and Kanakadurga Temple in Antarvedikra village, Sankinetipalli Mandal, with several local leaders present

సఖినేటిపల్లి మండలంలో ఏ వన్ కేలండర్ విడుదల

సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో గల శ్రీ కనక ముత్యాలమ్మ, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ వన్ కేలండర్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరక్టర్ జి నరసింహ రావు (పెదకాపు), నీటి సంఘం చైర్మన్ బాబ్జినాయుడు, మండల అధ్యక్షులు ఎమ్ నాని, జి ఫణికుమార్, పి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేలండర్ విడుదల సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాజోలు…

Read More
The Sagar Sangamam event at Antarvedi included temple visits and spiritual discussions, attended by local leaders and a large number of devotees.

అంతర్వేది సాగర సంగమంలో సముద్రస్నానం, ఆలయ దర్శనాలు

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది వద్ద సాగర సంగమంలో విశేష సముద్ర స్నానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సముద్ర స్నానం అనంతరం భక్తులు ఆలయ ప్రవేశం కోసం సాగే ప్రసిద్ధ దారిలో ప్రవేశించారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం, భక్తులు మరింత విశ్రాంతి కోసం శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ పూర్ణకుంభ…

Read More
Rajahmundry Regional JC K. Subbarao visited Antarvedi temple with family, offered special prayers, and received blessings and prasadam.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి జేసీ

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ కె. సుబ్బారావు కుటుంబ సమేతంగా దర్శించారు. వీరిని ఆలయ అర్చకులు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలకగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం జేసీ సుబ్బారావు కుటుంబం వేద ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిషనర్ వి. సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం సత్ఫలితమని జేసీ…

Read More