Dr. Srikant, son of former minister Pinipe Viswaroop, was arrested in connection to a 2.5-year-old murder case. Supporters protested, demanding justice.

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్ట్

రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన మృతుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ఏ వన్ ముద్దాయిగా పరిగణిస్తూ మధురైలో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం కొత్తపేట డిఎస్పి ముందు హాజరు పరిచి తర్వాత అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి ముందు రాత్రి 11:30 గంటలకు హాజరపరచగా న్యాయమూర్తి సలహా మేరకు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించినట్టుగా…

Read More
Sarpanches expressed concerns over the functioning of secretariat staff and urged the government to merge these jobs with the Gram Panchayat for better efficiency.

సచివాలయ ఉద్యోగాల విలీనం చేయాలనే సర్పంచుల విజ్ఞప్తి

సచివాలయానికి వస్తున్న ఉద్యోగస్తులు ఏ పని చేస్తున్నారో ఏంటో తెలియకుండా మాకు అర్థం కావట్లేదని మండిపడిన సర్పంచులు అవసరమైతే సచివాలయ ఉద్యోగాల్ని గ్రామపంచాయతీ లోని విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారుల్లో వచ్చిన వెంటనే అదే పని చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పని చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసి వారి యొక్క సమస్యలను వెంటనే…

Read More
Residents of Kandalapadu Colony protested, led by Palamoori Mohan, demanding removal of iron poles blocking the road. A memorandum was submitted to the district collector.

కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.

Read More
During the Martyrs' Remembrance Day at Amalapuram, District Collector Mahesh Kumar, SP Krishna Rao, and MP Subhash Chandra Bose paid tribute to fallen heroes.

అమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు

అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు,రెవెన్యూ డివిజనల్ అధికారి,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పాల్గొని అమరవీరులకు పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించి అమరవీరుల యొక్క త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కొంతమంది అమరవీరులైన పోలీస్ తల్లిదండ్రులు తల్లులు హాజరై అమర వీరులకు నివా ళులర్పించి వారి కన్న…

Read More
The 59th annual Vijay Baitala Swamy festival is set to take place in Amabjeepeta, Konaseema district, attracting thousands of devotees. The festival will feature various cultural programs and arrangements for a grand celebration.

బేతాళ స్వామి మహోత్సవానికి ఏర్పాట్లు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో శుక్రవారం జరిగే శ్రీ విజయ బేతాళ స్వామి వారి 59వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాహన మహోత్సవమునకు భక్తులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శెట్టిబలిజ అభ్యుదయ సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శీలం మోహనరావు మాట్లాడుతూ 1967 సంవత్సరం నుండి అంబాజీపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ విజయ బేతాళ స్వామి ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు…

Read More
The Andhra Pradesh government celebrated "Maharshi Valmiki Jayanti" at the district level in Amalapuram, with District Collector R. Mahesh Kumar honoring Valmiki's portrait.

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్ర స్థాయి వేడుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహర్షి వాల్మీకి జయంతి”ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించింది, ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మహర్షి వాల్మీకి చిత్రానికి పుష్పాలంకరణ చేయడం ద్వారా ఈ వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, మహర్షి వాల్మీకి గూర్చి ప్రాథమిక సమాచారాన్ని పంచుకున్నారు. “మహర్షి వాల్మీకి మాకు ప్రేరణ,” అని కలెక్టర్ చెప్పారు, ఆయన రచనలు మరియు సందేశాలను…

Read More
Despite hopes for lower prices, liquor sales continue at previous rates, disappointing consumers. Drinkers express frustration over the ongoing high costs.

మద్యం ధరలు తగ్గని అంశంపై మందుబాబుల ఆవేదన

పాత రేట్లకే కొనసాగుతున్న మద్యం విక్రయాలు క్వార్టరుకు(180 ఎ.మ్.ల్ ) నూట యాభై రూపాయల వసూలు.. మద్యం ధరలు తగ్గించ లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న మందుబాబులు.. ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది, సామాన్యులను దోచుకోవడం షరా మామూలే అంటున్న మద్యం వినియోగ దారులు.. క్వార్టరు మద్యం బాటిలు 99 రూపాయలకే ఇస్తారని అనుకున్న మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారులు కుమ్మ క్కయితే తమ జేబులు ఖాళీ…

Read More