Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeKONASEEMAAmalapuramకందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

-

Chat on WhatsApp

అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp