MLA Aitabhathula Anandarau launched a new bus service from Amalapuram to Vijayawada, advocating for more frequent and AC buses to improve transport.

అమలాపురం-విజయవాడ నూతన బస్సు ప్రారంభం

అమలాపురం బస్టాండ్ నుండి అమరావతి విజయవాడ వరకు నూతన బస్సు ప్రారంభించిన శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అమలాపురం నుండి విజయవాడ వరకు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి బస్సు ఉండాలని అంతేకాకుండా ఏసీ బస్సులను ఏర్పాటు చేయాల ని అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని,నేను ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు కార్యక్రమంలో మెట్ల రమణబాబు,నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్, ఏడిద శ్రీను, బొర్రా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
Dr. Srikant, son of former minister Pinipe Viswaroop, was arrested in connection to a 2.5-year-old murder case. Supporters protested, demanding justice.

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్ట్

రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన మృతుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ఏ వన్ ముద్దాయిగా పరిగణిస్తూ మధురైలో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం కొత్తపేట డిఎస్పి ముందు హాజరు పరిచి తర్వాత అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి ముందు రాత్రి 11:30 గంటలకు హాజరపరచగా న్యాయమూర్తి సలహా మేరకు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించినట్టుగా…

Read More
Sarpanches expressed concerns over the functioning of secretariat staff and urged the government to merge these jobs with the Gram Panchayat for better efficiency.

సచివాలయ ఉద్యోగాల విలీనం చేయాలనే సర్పంచుల విజ్ఞప్తి

సచివాలయానికి వస్తున్న ఉద్యోగస్తులు ఏ పని చేస్తున్నారో ఏంటో తెలియకుండా మాకు అర్థం కావట్లేదని మండిపడిన సర్పంచులు అవసరమైతే సచివాలయ ఉద్యోగాల్ని గ్రామపంచాయతీ లోని విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారుల్లో వచ్చిన వెంటనే అదే పని చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పని చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసి వారి యొక్క సమస్యలను వెంటనే…

Read More
Residents of Kandalapadu Colony protested, led by Palamoori Mohan, demanding removal of iron poles blocking the road. A memorandum was submitted to the district collector.

కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.

Read More
During the Martyrs' Remembrance Day at Amalapuram, District Collector Mahesh Kumar, SP Krishna Rao, and MP Subhash Chandra Bose paid tribute to fallen heroes.

అమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు

అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు,రెవెన్యూ డివిజనల్ అధికారి,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పాల్గొని అమరవీరులకు పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించి అమరవీరుల యొక్క త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కొంతమంది అమరవీరులైన పోలీస్ తల్లిదండ్రులు తల్లులు హాజరై అమర వీరులకు నివా ళులర్పించి వారి కన్న…

Read More
The Andhra Pradesh government celebrated "Maharshi Valmiki Jayanti" at the district level in Amalapuram, with District Collector R. Mahesh Kumar honoring Valmiki's portrait.

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్ర స్థాయి వేడుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహర్షి వాల్మీకి జయంతి”ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించింది, ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మహర్షి వాల్మీకి చిత్రానికి పుష్పాలంకరణ చేయడం ద్వారా ఈ వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, మహర్షి వాల్మీకి గూర్చి ప్రాథమిక సమాచారాన్ని పంచుకున్నారు. “మహర్షి వాల్మీకి మాకు ప్రేరణ,” అని కలెక్టర్ చెప్పారు, ఆయన రచనలు మరియు సందేశాలను…

Read More
Despite heavy rains, eager applicants lined up at the Collector's office in Amalapuram for liquor shop licenses through the lottery system, hoping to secure their chance.

మద్యం దుకాణాల లాటరీకి ఉత్సాహంగా బారులు తీరిన అభ్యర్థులు

మద్యం దుకాణాల లాటరీలో భాగస్వామ్యం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను పొందేందుకు పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. భారీ వర్షం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. గోదావరి భవన్లో ఈ ప్రక్రియ జరుగుతుండగా, మద్యం లాటరీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల్లో విశేష ఉత్సాహం కనిపించింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను గెలుచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం…

Read More