Kodata Sarpanch Calls for Malala Mahagarjana in Guntur

గుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, క్రిమిలేయర్ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాగర్జనలో లక్షలాదిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమం భవిష్యత్తు…

Read More
Sharannavaratri celebrations at the Nerelellamma temple in Gopalapatnam, Thuni constituency, featuring daily rituals and diverse manifestations of the goddess.

నేరేళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రీ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోకతముగా ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలుఆయా తిధులలో వచ్చే శక్తి స్వరూపిణి వివిధ రూపాలలో బాల త్రిపుర సుందరిగా అన్నపూర్ణేశ్వరిగా మహా చండీగ లలితా త్రిపుర సుందరిగా సరస్వతి దేవిగా ఇలా వివిధ అవతారాలతో రోజుకొక అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది సోమవారం నేరెళ్లమ్మ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ…

Read More
తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామంలోని మందపాటి సుందరమ్మ మరియు అల్లు సూర్యనారాయణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాలు తుఫానులతో నష్టపోయాయి. సచివాలయ అధికారులకు పంట నష్టపరిహారం కోసం ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించలేదు.

ప్రకృతి వ్యవసాయం నష్టపరిహారం కోసం పెడుతున్న విజ్ఞప్తి

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామంలో మందపాటి సుందరమ్మ మరియు అల్లు సూర్యనారాయణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వారు ఎకరా పొలం కౌలుకు తీసుకొని 20 రకాల పంటలు వేసారు. వరుస తుఫానులు కారణంగా, పంటలు వడలిపోయి, భూమి చెమ్మగా మారింది. సచివాలయ అధికారులకు పంట నష్టపరిహారం కొరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు పంట నష్టం గురించి సందర్శించినా, తుఫానుల సమయంలో నష్టానికి పరిహారం అందించలేదు. ప్రకృతి వ్యవసాయం పై…

Read More