Dalit groups in Pithapuram paid tribute to Dr. Ambedkar, recalling his contributions to social justice, with calls for action on recent injustices.

పిఠాపురంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా

కాకినాడ జిల్లా పిఠాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఐక్యంగా నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం ఎమ్, జిల్లా కన్వీనర్ వీ. రాంబాబు, లోడ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు…

Read More
Officials inspected the seized ship at Kakinada Port, collecting ration rice samples. Report to be submitted to the district collector.

కాకినాడ పోర్టులో సీజ్ చేసిన షిప్‌లో మరో తనిఖీ

కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్‌లో బుధవారం మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రేషన్ బియ్యం నమూనాలను సేకరించారు. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి చేరింది, ఎంత మొత్తంలో ఉంది అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. తనిఖీల అనంతరం సేకరించిన వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. బియ్యం తరలింపులో ఉన్న షిప్ వివరాలు, గోదాం నుండి సరఫరా…

Read More
Speaker Chintakayala Ayyanna Patrudu initiates ₹14 crore road works in Nathavaram Mandal, focusing on infrastructure development.

నాతవరం మండలంలో రోడ్డు పనుల ప్రారంభోత్సవం

నాతవరం మండలంలో శృంగవరం నుంచి గన్నవరం మెట్ట కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రూ. 14 కోట్లతో చేపట్టే 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఐదు నెలల పరిపాలనలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 78.67 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. శృంగవరం, ఎంబీపట్నం, మన్యపురట్ల, శరభవరం, గన్నవరం, ఏపీపురం గ్రామాల్లో…

Read More
Annavaram Sri Veera Venkata Satyanarayana Swamy Temple witnessed a surge of devotees on the fourth Monday of Karthika Masam, seeking divine blessings.

కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడిన అన్నవరం ఆలయం

కార్తీక మాసం నాల్గవ సోమవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల సముదాయం తెలిపారు. దేవస్థానం ఈవో కె. రామచంద్ర మోహన్, చైర్మన్ ఐ.వి. రోహిత్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. భక్తుల కోసం పాలు, మజ్జిగ, దద్దోజనం, పులిహార…

Read More
CPI leaders in Pithapuram demanded immediate action on volunteers’ salary issues, urging the government to fulfill election promises for their welfare.

వాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ

పిఠాపురం పట్టణంలో ఉదయం 10 గంటలకు సచివాలయం వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల సమస్యలను మీడియా ముందు వినిపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వేతనాలు పెంచడం సహా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రూ. 10,000 జీతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు….

Read More
CPI leaders in Kakinada District demanded immediate government intervention to set up procurement centers for paddy and ensure fair prices for farmers. They criticized the lack of support and compensation for crop losses due to floods.

రైతుల గిట్టుబాటు ధరపై ప్రభుత్వానికీ సిపిఐ డిమాండ్

గిట్టుబాటు ధర కల్పించాలని రైతు గగ్గోలు పెడుతున్న కనికరించని ప్రభుత్వం,,, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం,,, అన్నదాత సుఖీభవ, రైతే రాజు, జై కిసాన్ అని ఆర్భాటమైన ప్రచారాలు చేస్తారు గాని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతారని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన ధాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని రైతు గిట్టుబాటు ధర గురించికళ్ళకాసేలాచూస్తున్నారని మద్దతుదారు…

Read More
A tractor carrying paddy from Rajupalem village lost control and fell into a pond on the Prathipadu national highway. The driver, Rosayya, from Rajupalem, was unharmed, and local residents promptly responded to the incident.

రాజుపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ చెరువులో పడిన ఘటన

ప్రత్తిపాడు జాతీయ రహదారి వద్ద వివేకానంద విగ్రహం సమీపంలో జరిగిన ప్రమాదం అవాక్కు తెచ్చింది. ప్రత్తిపాడు ఊరు వైపు వెళ్ళిపోతున్న రోశయ్య అనే రైతు తన ధాన్యము లోడు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుండగా, అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరిగినది. రోశయ్య, రాజుపాలెం గ్రామానికి చెందిన రైతు, తన ట్రాక్టర్ లో పంట తీసుకెళ్ళిపోతుండగా కాస్తమేర జ్ఞానమేమి తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో, అటుపై ఉన్న కాలువలో అది…

Read More