పట్టభద్రుల మద్దతుతో జీవి సుందర్ గెలిపించాలని నల్లి బాలకృష్ణ
తాళ్ళరేవు మండలం, ముమ్మిడివరం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జి నల్లి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్కు పట్టభద్రులంతా మద్దతుగా నిలిచి, వారి పవిత్రమైన ఓటును ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నల్లి బాలకృష్ణ మాట్లాడుతూ, జీవి సుందర్ అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడిగా మాత్రమే కాకుండా, యువత కోసం నిరంతరం కృషి చేసే గొప్ప మనసున్న నాయకుడిగా నిలుస్తున్నారని…
