Kotturu Kashishwarudu, elected as Vice DCI Chairman and Water Association President, thanked leaders for their support and promised timely water supply for farmers.

కొత్తూరు కాశిశ్వరుడు నీటి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నిక

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామం నుండి నీటి సంఘం ప్రెసిడెంట్ మరియు వైస్ డిసి చైర్మన్‌గా ఎన్నికైన కొత్తూరు కాశిశ్వరుడు గ్రామ రైతులకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు కూటమి నాయకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా సకాలంలో నీటిని అందజేస్తామని పేర్కొన్నారు. నిర్బంధిత నీటి ప్రాజెక్టులకు సంబంధించి…

Read More
Officials inspected the seized ship at Kakinada Port, collecting ration rice samples. Report to be submitted to the district collector.

కాకినాడ పోర్టులో సీజ్ చేసిన షిప్‌లో మరో తనిఖీ

కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్‌లో బుధవారం మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రేషన్ బియ్యం నమూనాలను సేకరించారు. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి చేరింది, ఎంత మొత్తంలో ఉంది అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. తనిఖీల అనంతరం సేకరించిన వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. బియ్యం తరలింపులో ఉన్న షిప్ వివరాలు, గోదాం నుండి సరఫరా…

Read More
Sri Harsha English Medium School in Routhulapudi celebrated Children’s Day, focusing on quality education with moral values to enhance students’ skills.

శ్రీ హర్ష స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా, పిల్లలు అన్ని రకాల విద్య యందు నైపుణ్యత పెంపొందించుట కొరకే, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం, ప్రతి విద్యార్థి నందు ప్రత్యేకమైన శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యాబోధనకాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గాలి కృష్ణ మాట్లాడుతూ గత…

Read More
సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా సరఫరా చేసే ఆహారం నాణ్యతలో లోపం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగించడంతో తల్లిదండ్రుల ఆందోళన.

మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రుల ఆవేదన

ఆహార నాణ్యతపై ఆందోళనసీతారాంపురం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే ఆహారం నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావంసరఫరా చేసిన భోజనం తినడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫిర్యాదులపై స్పందన లోపంపాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటున్నారు. సరఫరా చేసిన సంస్థపై ఆరోపణలుప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేసిన ఆహారం నాణ్యతలో లోపం ఉందని, దీని వల్ల పిల్లల ఆరోగ్యం…

Read More
ఎమ్మిగనూరులో 90 ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ తరలిస్తున్న ద్విచక్ర వాహనం స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు.

ఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న ద్విచక్ర వాహనమును స్వాధీనపరచుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోనీ మాధవరం చెక్ పోస్ట్ దగ్గర, సోగునూరు జడ్పీ హైస్కూల్ రోడ్డు దగ్గర బైక్ పై అక్రమ మాద్యం తరలిస్తుండగా వారి వద్ద అక్రమ మద్యం (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్…

Read More