Preparations are in full swing for the Kartika Masam celebrations at Sri Maddi Anjaneya Swami Temple. Officials ensure smooth services for devotees to avoid any inconveniences.

కార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయి గూడెం లో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ రెండవ తేదీ నుంచి జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి పీవీ చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ…

Read More
The Animal Husbandry Assistant Service Association held its meeting in Eluru, where new office bearers were elected unanimously, ensuring smooth proceedings.

ఏలూరులో యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ ఎన్నికల సఫలత

ఏలూరు నగరంలో యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం గణేష్ ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తమరిష్ గాంధీ, సెక్రటరీగా బిరుదు గడ్డ రాజేష్, కోశాధికారిగా డోలా అశోక్ కుమార్, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి ఎం గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా జరిగాయని కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని…

Read More
CPI leader Thorlapati Babu criticized the state's liquor policy, alleging that the government is prioritizing revenue over public welfare, leading to the sale of inferior quality liquor in villages.

చింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం

ఏలూరు జిల్లా చింతలపూడి సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మద్యం పాలసీపై తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ మధ్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తుందని, మందు తక్కువ ధరకు అమ్మకం చేస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుచేసి గత ప్రభుత్వం లో ఉన్న నాసిరకం మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం…

Read More
Dr. Sharmista, the District Medical Health Officer, assured that no irregularities occurred in recent health department recruitments and emphasized strict action against any corruption.

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై క్లారిటీ

వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి అవక తవకలు జరగలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ షర్మిస్టా స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో డిఎంహెచ్వో(DMHO) కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో ఎవరైనా అధికారి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను ఉద్యోగ నిర్వహణలో నియమ నిబంధనలతో ఉంటానని ఏ సమయంలోనైనా అభ్యర్థులకు జిల్లా కార్యాలయం ద్వారా ఏ అధికారి అయిన ప్రలోభ పెట్టినట్లు…

Read More
Sand tractor drivers in Jangareddigudem protested against illegal cases filed against them, highlighting the challenges they face in their livelihood.

జంగారెడ్డిగూడెలో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్డు బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకను తోలుకోనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బలాయిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక డ్రైవరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయానికి పాల్పడ్డాడు. తోటి డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోబోయే నా డ్రైవర్ను వారించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను పోలీసులు ఇసుకను తోలుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని తమకు జీవనోపాధి కల్పించకుండా ఇటువంటి…

Read More
Mock polling conducted at ZP Girls High School, Nuzividu, to educate girls on election processes and voting awareness.

జడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో మాక్ పోలింగ్ కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణములో బాలికలకు గురువారం మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటర్ లిస్ట్ ప్రకటించి, తరగతి ఆయా సెక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల నియామకంతో సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సోషల్ అసిస్టెంట్ ఎం సలోమి మాట్లాడుతూ 6, 7 తరగతులకు చెందిన…

Read More
In Chintalapudi, MLA Rohan Kumar initiated CC road construction in five villages, emphasizing government efforts for rural development during the Palle Panduga event.

పల్లె పండుగ కార్యక్రమంలో రోషన్ కుమార్ శంకుస్థాపన

ఏలూరు జిల్లా చింతలపూడి చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో ఆరుకోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యప్పరాజు గూడెం కలరాయి గూడెం, ములగ లంకపాడు, బోగోలు, రంగాపురం గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ . బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అంతర్గత రహదారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదని రోడ్లన్నీ గుంతల మయంగా…

Read More