చింతలపూడిలో జాతీయ లోక్ అదాలత్కు పిలుపు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం విలేఖరి ఎస్ఎం పాషా అందించిన సమాచారం ప్రకారం, చింతలపూడి కోర్టులో మే 10న రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సి హెచ్. మధుబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాదాలు న్యాయస్థానంలో కాకుండా పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. చింతలపూడి, టీ నర్సాపురం, లింగపాలెం, కామవరపుకోట మండలాలలో సివిల్, క్రిమినల్, మైంటెనెన్స్, రెవిన్యూ విభాగాల్లో కలిపి…
