వీరభద్రస్వామి ఉత్సవాల్లో హింసాత్మక ఘటన
అన్నమయ్య జిల్లా వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హిందూ సంఘాలు ఊరేగింపు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, ముస్లిం వర్గాలు కూడా ఊరేగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. పోలీసులు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో హిందూ వర్గాలు మరింత రెచ్చిపోయాయి. ఈ ఘటనలో పోలీసులపై దాడులు జరిగాయి. దాదాపు 1000 మంది చొక్కాలు విసరడం, రాళ్లు రువ్వడం చేశారు….
