ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: పంటలకు అనుకూల వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఉత్తర తమిళనాడు, రాయలసీమ తీర ప్రాంతాలకు విస్తరిస్తూ, దానికి అనుబంధంగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీ సత్యసాయి, నెల్లూరు,…

Read More
Pregnant leopard dies in a snare trap set for wild boars near Madanapalle. Veterinary team shocked to find two unborn cubs during postmortem.

అడవి ఉచ్చులో గర్భిణీ చిరుత మృతి.. పిండంగా రెండు కూనలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం సమీపంలో ప్రకృతి ప్రేమికుల మనసు కలిచే ఘటన చోటు చేసుకుంది. అడవి పందులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో ఓ గర్భిణీ చిరుత పులి చిక్కుకుని బుధవారం మృతి చెందింది. ఆటోలకు ఉపయోగించే బ్రేక్ వైర్లను ఉచ్చు కోసం వాడటం గమనార్హం. నీళ్లు, ఆహారం కోసం వచ్చిన చిరుత మృత్యుపాశంలో చిక్కుకుంది. చిరుత పులి గంటల తరబడి బంధించబడిన స్థితిలో బయటపడేందుకు తీవ్రంగా కష్టపడింది. కానీ అంతలోనే దురదృష్టవశాత్తు తుదిశ్వాస విడిచింది….

Read More
A leopard was trapped in a poacher's trap in Madanapalle, and locals expressed concern over the officials' neglect in rescuing the animal.

చిరుత పులి ఉచ్చులో చిక్కుకొని, అధికారుల నిర్లక్ష్యం

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెంలో మంగళవారం రాత్రి వన్య ప్రాణులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. పులి చిక్కుకున్న విషయం ఉదయం 8:30 గంటలకు స్థానిక రైతులు గమనించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, అధికారులు 10 గంటలకు మాత్రమే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటివరకు చిరుత పులి తీవ్ర నరకయాతన అనుభవిస్తూ ఉచ్చులో చిక్కుకొని పడుకుంది. జంతువు కనీసం స్వతంత్రంగా చలించకపోయినా, అధికారుల నిర్లక్ష్య కారణంగా…

Read More
A masked thief snatched an elderly woman's gold chain in Madanapalle. Police are investigating the case.

మదనపల్లెలో వృద్ధురాలిపై దొంగదొరతనం, బంగారు గొలుసు అపహరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం, దేవళంవీధిలో సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు రాజమ్మ (70) పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు ముఖానికి క్యాప్, గ్లౌజులు ధరించి ఉన్నట్లు తెలిపింది. దొంగ తనకు హెచ్చరికలు ఇచ్చి మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు (రూ.2 లక్షల విలువైన) లాక్కెళ్లాడని వాపోయింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు….

Read More
Husband arrested for killing his wife and faking suicide, as per Madanapalle DSP. Investigation confirmed the crime.

భార్య హత్య కేసు – భర్త అరెస్ట్ చేసిన మదనపల్లి డీఎస్పీ

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితుడు కుమార్ లామిని (24) కర్ణాటక రాష్ట్రం, బెలగాం జిల్లా, బాటకుర్తి తండాకు చెందిన వ్యక్తి. అతను తన భార్య సంగీత (25)తో కలిసి గుర్రంకొండ మండలంలోని మర్రిపాడులో స్థిరపడి, రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కుమార్ మధ్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. పిల్లలు పుట్టలేదని ఆమెను…

Read More
A B.Tech student died by suicide near Madanapalle due to attendance shortage issues.

అటెండెన్స్ షార్టేజ్ వల్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అటెండెన్స్ షార్టేజ్ పేరుతో క్లాసులకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె సమీపంలో జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సీటీఎం వద్ద మంగళవారం సాయంత్రం రైలు కింద పడి విద్యార్థి నందకుమార్ బలవన్మరణం చెందాడు. కదిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నందకుమార్ (18) కుప్పం నియోజకవర్గం వీకోట మండలం కే.నక్కనపల్లెకు చెందిన రైతు మంజునాథ కొడుకు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు…

Read More
wo private buses collided near the Karnataka border in Madanapalle, leaving one dead and 40 injured.

మదనపల్లి సమీపంలో బస్సులు ఢీకొన్న ప్రమాదం.. ఒకరు మృతి

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసుల సహాయంతో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో 20 మందిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మరికొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. బస్సుల వేగం ఎక్కువగా…

Read More