In Maturu, ex-Sarpanch Lakshmi and 200 YSRCP leaders joined Jana Sena. MLA welcomed them, stating YSRCP’s downfall is inevitable.

మాటూరు గ్రామంలో జనసేనలో చేరిన 200 మంది నాయకులు

అచ్చుతాపురం మండలం మాటూరు గ్రామంలో భారీ రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ లక్ష్మి, చంటి, సన్యాసిరావు, లక్ష్మి రాము సహా 200 మంది వైకాపా నేతలు జనసేనలో చేరారు. కేవీ రమణ, కేకే హరిబాబు త్రిమూర్తుల నాయకత్వంలో ఈ చేరిక జరిగింది. వీరికి ఎమ్మెల్యే కండువాలు వేసి జనసేనలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చినా, జగన్, వైకాపా నాయకుల వైఖరి మారడం లేదు….

Read More
CPM leaders oppose Adani's hydro power projects in tribal areas of Chintalapudi, warning of protests and raising concerns over tribal welfare.

హైడ్రో పవర్ ప్లాంట్‌లను అడ్డుకుంటామని సిపిఎం నేతలు

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలో చింతలపూడి నగరంపాలెం ప్రాంతాల్లో అదాని కంపెనీ నిర్మాణం చేపడుతున్న హైడ్రో పవర్ ప్లాంట్‌లను గిరిజనులతో కలిసి అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. లోకనాథం, జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న స్పష్టం చేశారు. ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే గిరిజనులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చింతలపూడి ప్రాంతంలో పరిశీలన చేపట్టి, స్థానికులతో సమావేశం…

Read More
Ram, owner of Sriram Textiles, uplifts the poor and disabled by donating clothes, cash, and essentials annually, spreading joy and compassion.

పేదల కోసం మానవత్వం చాటుకుంటున్న రాముని సేవ

నర్సీపట్నంలో శ్రీరామ టెక్స్టైల్స్ యాజమాని రాము తన మానవత్వం, సేవా గుణంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అనాధలు, వికలాంగులు, పేద ప్రజలపై రామునికి విపరీతమైన ప్రేమ ఉంది. పేదలు ఏం అడిగినా, తక్షణమే సహాయం చేసే ఈ మహానుభావుడు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీని ప్రత్యేకంగా పేద ప్రజల కోసం మలచుకుంటాడు. ఈ ఏడాది కూడా రాము సుమారు 3,000 మంది పేదలకు బట్టలు, నగదు అందజేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన షాపు వద్ద…

Read More
A rowdy attack on SSD Grand Hotel and its management, involving 20 individuals, led to a police complaint. The hotel owner Murali and workers were assaulted, prompting requests for strict action.

గాజువాక రోడ్డులో హోటల్ యాజమాన్యంపై రౌడీల దాడి

గాజువాక రోడ్ రైతు బజార్ దగ్గర SSD Grand Hotel యాజమాన్యంపై పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యంతో సంబంధం ఉన్న 20 మంది రౌడీలతో దాడి జరిగింది. ఈ దాడి SSD హోటల్ ఓనర్ మురళి, అతని నాన్నగారు మరియు సప్లై చేసే వర్కర్లపై జరిగింది. ఈ దాడిలో ప్రాణాపాయం ఏర్పడిన విషయం, సిసి ఫోటోలు ఆధారంగా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే స్పందించి, పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యాన్ని కఠినంగా…

Read More
Dr. Himaja collects blood samples from goats and sheep in various villages of Anakapalli for disease testing. She emphasizes necessary vaccinations for livestock health.

గొర్రెలు, మేకలకు రక్త నమూనాలు సేకరించిన డాక్టర్ హిమజా

పశువైద్యశాఖ డాక్టర్ ఎం.హిమజా పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, 2024-12-19 ఉదయం 9 గంటలకు అనకాపల్లి జిల్లా, V. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలోని బయలుపూడి సింగవరం, జైతవరం, అర్జునిగిరి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా, పి.పి.ఆర్ వ్యాక్సిలేషన్ (చెడపాలుడు వ్యాధి టీకాలు) పనితీరు పరీక్షించుటకై ఆమె గొర్రెలు మరియు మేకల రక్త నమూనాలు సేకరించారు. ఈ పరీక్షలో భాగంగా, విశాఖపట్నం ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ కెమెరాసించి నమూనాలు సేకరించి, రైతులతో మాట్లాడారు. ఈ…

Read More
State Mala Corporation Director Kondru Maridiyya pledges to ensure welfare schemes reach eligible poor, expressing gratitude to TDP leadership.

మాలల సంక్షేమానికి కృషి చేస్తానని కొండ్రు మరిడియ్య

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన కొండ్రు మరిడియ్య రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఏ వన్ టీవీ ప్రతినిధి శ్రీనివాసరావుతో మాట్లాడారు. సామాజిక వర్గంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మరిడియ్య చెప్పారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర యువ నాయకుడు నారా…

Read More
Overloaded trucks on Navigate road pose severe threats; recent accident sparks public outrage, urging officials to regulate unsafe transportation practices.

నావిగేట్ రహదారిపై ప్రమాదకర రవాణా, అధికారుల నిర్లక్ష్యం

రాంబిల్లి మండలం నావిగేట్ వెళ్లే రహదారిపై మితిమీరిన లోడుతో బండరాళ్ల రవాణా ప్రమాదకరంగా మారింది. నిన్న రాత్రి రాజుకోడూరు బస్ స్టాప్ వద్ద జరిగిన గోర ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓవర్‌లోడ్‌లో ఉన్న లారీలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. తక్షణమే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసినప్పటికీ, ఇది సమర్థమైన పరిష్కారమని ప్రజలు భావించడం లేదు. నావిగేట్ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంకటాపురం నుండి నావిగేట్ వరకు రహదారి…

Read More