Sri Durga Malleswara Temple began the grand Sharannavaratri celebrations on October 3, 2024, with Kalasha Sthapana at 9:18 AM. Daily rituals and Annadanam are ongoing.

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయిని,తేది 03-10-2024 గురువారం ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగిందని దేవస్థాన ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తెలియజేశారు స్పీకర్ అయ్యన్న తనయుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాన అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ దేవి…

Read More
The Anna Canteens have reopened in Elamanchili, providing affordable meals at just 5 rupees. MLA Sundarapu Vijay Kumar expressed joy in alleviating hunger among the poor in the constituency.

ఎలమంచిలిలో 5 రూపాయల అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం

ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ ఎదురుగా 5 రూపాయలకే అన్నం పెట్టె అన్నా క్యాంటీన్ లను పున ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలమంచిలిలో నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి కస్టాలు తీరనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదల ఆకలిని…

Read More
Sri Devi Sharannavaratri Mahotsavams at Sri Durga Malleswara Temple will begin with Kalasha Sthapana on 3rd October 2024, with extensive preparations in place.

శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు – వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3, 2024 ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈవో సాంబశివరావు ప్రకటన ప్రకారం, అమ్మవారి చీరల వేలం పాటలో ప్రగాఢ సత్తిబాబు రూ. 1,80,000కు దక్కించుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి…

Read More
Vishwa Hindu Parishad leaders protested in Panyakaravupeta, demanding immediate action against those responsible for the alleged impurity in the Tirumala laddu preparation, emphasizing the need to protect Hindu sentiments.

తిరుమల లడ్డు ఘటనపై బహిరంగ నిరసన

తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రత ఏర్పడిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను గుర్తించి, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట నియోహాకవర్గం నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షుడు రామాల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాండురంగ స్వామి ఆలయం నుండి ఈ బారీ నిరసన కార్యక్రమం చేపట్టారు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట…

Read More
In Rolugunta Mandal, around ₹1.24 crore has been misused across 24 panchayats. Despite fund allocations, no visible improvements in sanitation or street lighting.

రోలుగుంట మండలంలో నిధుల దుర్వినియోగం

నిధుల దుర్వినియోగంరోలుగుంట మండలంలో 24 పంచాయతీలకు కూటమి ప్రభుత్వం 1.24 కోట్లు నిధులు విడుదల చేసినా, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం ప్రజల ఆందోళన కలిగిస్తోంది. పనులు లేవుబుచ్చింపేట పంచాయతీలో 10 లక్షలు శానిటేషన్ కోసం ఖర్చు చేసినట్లు చూపించినా, డ్రైనేజ్ పూడికలు తీసిన పాపాన పోలేదని స్థానికులు అంటున్నారు. ఇబ్బందులు పెరిగి దోమలు, ఈగలు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. నకిలీ బిల్లులుశానిటేషన్, వీధిలైట్లకు నిధులు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపిస్తూ, సర్పంచ్, సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు…

Read More
In Anakapalli district, farmer Shetty Rambabu suffered severe injuries due to an electric shock while collecting tarpaulins

శెట్టి రాంబాబు కు విద్యుత్ షాక్

ఆకస్మిక ప్రమాదంఅనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో, రోలుగుంట మండలంలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన రైతు శెట్టి రాంబాబు పుట్ట గొడుగుల కోసం వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఈ ప్రమాదం గొల్లపేట సమీపంలో జరిగింది. విద్యుత్ షాక్ ఫలితాలుఈ విద్యుత్ షాక్ కారణంగా శెట్టి రాంబాబు తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సప్రాథమిక చికిత్స అనంతరం, అతన్ని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి నుండి…

Read More
In Narsipatnam, former MLA Umashankar Ganesh conducted special prayers at the Sri Venkateswara Swamy Temple, criticizing Chandrababu for political diversion and emphasizing the need for effective governance.

నర్సీపట్నంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమాశంకర్ గణేష్

పూజా కార్యక్రమంవైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు శనివారం నర్సీపట్నంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించారు. ప్రత్యేక పూజలుఈ ప్రత్యేక పూజ కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించడం కొరకు నిర్వహించబడింది. దేవుడి దీవెనలతో ప్రజల సమస్యలు తొలగాలని ఆశించారు గణేష్ గారు. చంద్రబాబు విమర్శఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ,…

Read More